• Home » ABN Andhrajyothy

ABN Andhrajyothy

బలమైన రాష్ట్రాలే.. మరింత బలమైన భారత్‌కి పునాది: సీఎం విజయ్

బలమైన రాష్ట్రాలే.. మరింత బలమైన భారత్‌కి పునాది: సీఎం విజయ్

జీఎస్టీ రేట్ల నిర్ణయంలో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్రానికి తమిళనాడు సీఎం విజయ్ విజ్ఞప్తి చేశారు. గురువారం మహాబలిపురంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

పార్క్‌లో భారీ కొండచిలువ హల్‌చల్.. వీడియో వైరల్

పార్క్‌లో భారీ కొండచిలువ హల్‌చల్.. వీడియో వైరల్

న్యూఢిల్లీలోని ఫారెస్ట్ వ్యూ అపార్ట్‌మెంట్స్‌ సమీపంలోని డీడీఏ పార్క్‌లో భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సురక్షితంగా పట్టుకున్నారు.

అసెంబ్లీకి రాకుండా పారిపోతున్న జగన్: మంత్రి లోకేశ్

అసెంబ్లీకి రాకుండా పారిపోతున్న జగన్: మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే పరీక్షల వ్యవస్థపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అవగాహన లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేశ్ గురువారం కౌంటర్ ఇచ్చారు.

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ చిక్కుల్లో పడ్డారు. జూనియర్ స్టాయి క్రికెట్ సెలక్షన్‌లో ఎంపికయ్యేందుకు పుట్టిన తేదీ మార్చినట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి.

జకార్తా ఇంటర్నేషనల్ రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్స్.. సిల్వర్‌తో మెరిసిన 'నారాయణ' విద్యార్థి

జకార్తా ఇంటర్నేషనల్ రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్స్.. సిల్వర్‌తో మెరిసిన 'నారాయణ' విద్యార్థి

నారాయణ స్కూల్స్‌కు చెందిన చిన్నారి, స్కేటింగ్ చిచ్చర పిడుగు ఖుషి రాజేష్ అంతర్జాతీయ వేదికపై మెరిసింది. ఎస్ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అంతర్జాతీయ ఛాంపియన్‌‌షిప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి రజత పతకం కైవసం చేసుకుంది.

వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది ప్రాంతం కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలి: సీఎం చంద్రబాబు

వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది ప్రాంతం కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలి: సీఎం చంద్రబాబు

వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది ప్రాంతం కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలనీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలి కాలంలో బంతితో జడేజా ప్రభావం తగ్గిందని, అతడి పాత్రలో మార్పు వచ్చిందని అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ కోసం సహజ శైలిని మార్చుకోవద్దు.. మానవ్ సుతార్‌కు పుజారా సూచన

ఐపీఎల్ కోసం సహజ శైలిని మార్చుకోవద్దు.. మానవ్ సుతార్‌కు పుజారా సూచన

శ్రీలంకతో తొలి టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 10 వికెట్లతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా.. సుతార్‌కు కీలక సూచన చేశాడు.

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: క్వార్టర్ ఫైనల్‌కు ట్రీసా-గాయత్రి జోడీ

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: క్వార్టర్ ఫైనల్‌కు ట్రీసా-గాయత్రి జోడీ

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్లు ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ సంచలనం సృష్టించారు. రౌండ్ ఆఫ్ 16లో జపాన్ జంటపై వరుస గేమ్‌ల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు.

విషాదం: భార్య అంత్యక్రియలు జరుగుతుండగానే భర్త మృతి

విషాదం: భార్య అంత్యక్రియలు జరుగుతుండగానే భర్త మృతి

జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచిన ఆ దంపతులను మృత్యువు కూడా విడదీయలేకపోయింది. భార్య మృతి తట్టుకోలేక భర్త గుండెపోటుతో కన్నుమూయడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి