హెచ్-1బీ వీసా రాకపోవడంతో భారత్కు తిరిగివచ్చిన ఒక టెకీ ఆవేదన నెట్టింట వైరల్గా మారింది. ఓవైపు రూ.40 లక్షల అప్పు, మరోవైపు జాబ్ లేకపోవడంతో తనకు మనశ్శాంతి కరువైందని సదరు టెకీ ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్డుపై ఒక బుడతడు ప్రమాదకరంగా స్కూటీని నడిపిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. జనాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తన కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారంటూ ఒక క్యాబ్ డ్రైవర్ తెగ సంబరపడ్డారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కొనలేని స్థితిలో ఉన్నందుకు పిల్లలు వద్దనుకున్న ఒక జంట ఉదంతం ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో చోరీకి ప్రయత్నించిన దొంగ, ఊహించని విధంగా కిటికీ గ్రిల్లో ఇరుక్కుపోయి రాత్రంతా నరకయాతన అనుభవించాడు.
ఇప్పుడు వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, ఒకప్పుడు భారతదేశంలో సైకిల్ నడపాలంటే కూడా లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చేది. సాధారణంగా మోటారు వాహనాలకు మాత్రమే లైసెన్స్ అవసరం అనుకుంటాం కానీ, బ్రిటిష్ పాలనలో సైకిళ్లకు కూడా ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఉండేది.
కేరళలో ఓ వీధి కుక్క తనకు తిండి పెట్టిన మహిళ ప్రాణాలు కాపాడ్డానికి ఎంతగానో ప్రయత్నించింది. ఆమె చనిపోయినా కూడా దానికి ఆమె మీద ప్రేమ తగ్గలేదు.
న్యూయార్క్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే వీధుల్లో ఫిఫ్త్ అవెన్యూ ఒకటి. అలాంటి ప్రాంతాన్ని.. భారతీయ వధూవరులు ఒక్కసారిగా ఒక బాలీవుడ్ సినిమా సెట్లా మార్చేశారు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత అగ్రెసివ్గా ఉంటారో.. బయట అంతటి హుందాతనాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా, ఢిల్లీలో జరిగిన ఒక ఘటన.. కోహ్లీలోని సంస్కారాన్ని మరోసారి బయటపెట్టింది.
మైసూరులో ఒక ఆటో డ్రైవర్ చేపట్టిన వినూత్న ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. వివరాల్లోకి వెళితే..