అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో ఏపీకి చెందిన దంపతులు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కృష్ణ కిశోర్ (45), ఆశ (40) వాషింగ్టన్లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. వీరి కుమార్తె, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
అమెరికాలో భారత సంతతికి చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. మేరీలాండ్లో ఉన్న కొలంబియాలో 27 ఏళ్ల నికితా గోడిశాల అనే యువతి గత వారం నుంచి కనిపించకుండా పోయింది. తాజాగా ఆమె మృతదేహం ఒకప్పటి స్నేహితుడు అర్జున్ అపార్ట్మెంట్లో లభ్యమైంది.
నెబ్రాస్కా తెలుగు సమితి (టీఎస్ఎన్) ఆధ్వర్యంలో తొలి యువజన సదస్సును అత్యంత వైభవంగా నిర్వహించింది. 7వ తరగతి నుంచి కాలేజీ వరకు అనేక మంది భారతీయ అమెరికన్ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఖతర్లోని తెలుగు క్రైస్తవ సహవాసము (టి.సి.ఎఫ్) శుక్రవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఎడారిలోనూ గలగల ప్రవహించే గోదావరి తీరంలోని చర్చిల్లో పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించాయి.
తెలుగు ప్రవాసీ సంఘం సాటా సెంట్రల్ ఆధ్వర్యంలో సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో శుక్రవారం క్రిస్మస్ పండుగ వైభవంగా జరిగింది.
తెలుగు ప్రవాసీయుల చర్చి అయిన క్రీస్తు సైనికుల సహవాసం ఆధ్వర్యంలో కరుణామయుడు, శిలువ యాగం చేసిన ప్రేమ స్వరూపుడు ఏసు క్రిస్తు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
తానా న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్, వెటరన్స్ ఆఫ్ ఫారిన్ వార్స్ సైనికులు, వారి పిల్లలకు బొమ్మలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి.
గల్ఫ్లో తెలుగు ప్రవాసీయులు వైభవంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. భారతీయులలో కేరళ వారితో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన క్రైస్తవులు చెప్పుకోదగ్గ సంఖ్యలో పని చేసే వారిలో ఉండడంతో క్రిస్మస్ పండుగకు ప్రత్యేకత ఉంది.
శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్లాసెంటియా నగరం వాలెన్సియా హై స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన లైట్ మ్యూజిక్ కచేరీ మంచి ఆదరణ దక్కించుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సయ్యద్ నాజర్.. మౌలానా అబుల్ కలాం అజాద్ 2025 అవార్డు అందుకున్నారు. ఆయనకు ఎన్.ఆర్. ఐ టీడీపీ కువైట్ గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు శ్రీ వెంకట్ కోడూరి అధ్యక్షతన అభినందన సభ ఘనంగా జరిగింది