అమరావతికి చట్టబద్ధత లభించిన నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో తెలుగుదేశం పార్టీ మెంబర్స్ అందరూ సమావేశమై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభ బిల్లును ఆమోదించిన అనంతరం సౌదీ అరేబియాలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో రాజధాని రియాధ్ నగరంలో శుక్రవారం రాత్రి విజయోత్సవ సభను ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘తానా సౌత్ ఈస్ట్’ విభాగం వారు అట్లాంటాలో నిర్వహించిన ‘సీపీఆర్ అవగాహన, శిక్షణ’ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది.
ఒంగోలుకు చెందిన ఓ ఎన్నారై తన స్వగ్రామంలో సొంత ఖర్చులతో స్మశానాన్ని నిర్మించారు.
జబల్ అలీలోని ఇండస్ట్రియల్ ఏరియా-1 లోని ముఖ్య కూడలి బస్ స్టేషన్ వద్ద అట్టహాసంగా సూపర్ బజార్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కొందరు ఎమిరాతీ ప్రముఖులు, ప్రవాసీయులు పాల్గొన్నారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి (వర్జీనియా) ప్రాంతంలో మార్చి 29న 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
బే ఏరియా మిల్పిటాస్ పట్టణంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాలను గల్ఫ్ దేశాలలో పార్టీ అభిమానులు, ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఆనందోత్సాహాల జరుపుకున్నారు.
కువైత్లో తెలుగు దేశం పార్టీ నాయకులు కుదరవల్లి సుధాకర్ రావు నేతృత్వంలో రక్తదాన కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
పొట్టకూటి కోసం దుబాయికు వచ్చి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి దాదాపు 9 లక్షల రూపాయాల బిల్లుతో అల్లాడిపోయిన ఒక పేద మహిళకు దుబాయిలోని జనసైనికులు అండగా నిలిచారు.