ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో అమెరికా అధక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సొంత దేశంలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అమెరికన్లలో..
రాష్ట్రాలకు కేటాయించే వాణిజ్య ఎల్పీజీ సరఫరాను కేంద్రం 70 శాతానికి పెంచింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ లేఖ రాశారు.
అమెరికా, ఇజ్రాయెల్లతో యుద్ధంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఇరాన్.. తనకు నైతిక మద్దతు ఇచ్చిన దేశాలకు సరికొత్తగా కృతజ్ఞతలు తెలిపింది..
పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులతో ప్రపంచ ముడి చమురు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఎడతెగని యుద్ధ వాతావరణం దేశీయ చమురు మార్కెట్ను కుదేలు చేస్తోంది.
ప్రియుడి కోసం ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో పెళ్లికి ఒప్పుకోలేదని కన్నతండ్రికి విషం ఇచ్చి చంపేసింది. అయితే, 3 ఏళ్ల తర్వాత విషయం బయటపడింది.
పశ్చిమాసియాలో ఘర్షణలు, హోర్ముజ్ జలసంధి మూసివేత భయాల కారణంగా అంతర్జాతీయ సంక్షోభం తలెత్తడంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ-అన్నాడీఎంకే మధ్య సీట్ల పంపకాలపై బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. దీనిపై ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసినట్టు చెబుతున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులతో రెండవ జాబితాను అన్నాడీఎంకే శుక్రవారంనాడు ప్రకటించింది. ఈ జాబితాలో 127 మంది అభ్యర్థులు ఉన్నారు.
పరస్పర అంగీకారంతో పెళ్లైన పురుషుడు, వయోజనురాలైన (మేజర్) మహిళ సహజీవనం చేయటం తప్పుకాదని, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవటం కుదరదని అలహాబాద్ కోర్టు తేల్చి చెప్పింది. నైతికత వేరు చట్టం వేరని కోర్టు పేర్కొంది.