తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి చేరుకున్నారు. కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లా మునీరాబాద్ వద్ద ఓ ఆడిటోరియంలో ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ సమావేశమయ్యారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) భవిష్యత్తుపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష కూటమి బుధవారం నాడు నిర్వహించిన వ్యూహాత్మక సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 23 మంది గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కాబోయే భార్య సియా గోయల్, చేతన్ చౌధరితో ప్రేమలో ఉందనే విషయం కేతన్ అగర్వాల్కు ఏమాత్రం తెలియదని ఆయన తండ్రి విశాల్ అగర్వాల్ తెలిపారు. అయితే సియా ఫోన్ గంటల తరబడి బిజీగా ఉండటంతో ఏదో తేడాగా ఉందని మాత్రం కేతన్కు అనిపించిందని తెలిపారు.
కోల్కతాలోని తరతల ప్రాంతంలో గోడౌన్ కుప్పకూలిన సంఘటనలో మరణించిన వారి సంఖ్య 8కి పెరిగింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్లు.. ఒక దేశంపై మరో దేశం ఆంక్షలు విధించుకున్నాయి. ఆ ఆంక్షలు కొనసాగుతున్న వేళ.. ఎయిర్ ఇండియా విమానం పాక్ గగనతలంలోకి ప్రవేశించింది.
ఎవరైనా వ్యక్తికి భారత పాస్పోర్టు ఉన్నంత మాత్రాన భారతీయ పౌరసత్వం ఉన్నట్టు కాదని.. అది సదరు వ్యక్తులు విదేశాలకు ప్రయాణించేందుకు వీలు కల్పించే పత్రం మాత్రమేనని విదేశాంగ శాఖ పేర్కొంది....
మమత రాజకీయ ప్రత్యర్థి, పశ్చిమబెంగాల్ సీఎం సువేందు అధికారిపై బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ప్రశంసలు కురిపించారు.
మహారాష్ట్రలోని పుణెలో యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసులో సియాగోయల్ క్రూరత్వం ఒక్కొక్కటిగా బటయపడుతోంది...
‘నాకు స్వేచ్ఛ లేకుండా చేసింది. నిత్యం దూషించేది. నా జీవితాన్ని నాశనం చేసింది. అందుకే మా అమ్మను నేనే చంపేశాను’ అని పోలీసుల ఎదుట శ్వేత...
ముంబై సబర్బన్ రైల్లో ప్రయాణికుల మధ్య జరిగిన చిన్న వివాదం ఒక యువకుడి ప్రాణాలు బలితీసుకుంది. కదిలే రైల్లో డోర్ మూసే విషయంలో..