• Home » National

జాతీయం

గంటల వ్యవధిలో 3 ఖండాల్లో భూకంపాలు

గంటల వ్యవధిలో 3 ఖండాల్లో భూకంపాలు

వెనెజువెలాలో నిమిషాల వ్యవధిలో సంభవించిన భూకంపాలు ఆ దేశానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అయితే, వెనెజువెలాలో భూమి ...

3 రోజుల పాటు EPFO పోర్టల్ మూసివేత.. కారణం ఏంటంటే..

3 రోజుల పాటు EPFO పోర్టల్ మూసివేత.. కారణం ఏంటంటే..

మూడు రోజుల పాటు ఈపీఎఫ్ఓ సేవలు అందుబాటులో ఉండవు. డేటాబేస్ కన్సాలిడేషన్, క్లెయిమ్ ప్రాసెసింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ అప్‌గ్రేడ్ ప్రాసెస్‌ కోసం మూడు రోజుల పాటు పోర్టల్ సేవలు నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో హోం మంత్రి అమిత్ షా భేటీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో హోం మంత్రి అమిత్ షా భేటీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితమే ప్రధాని మోదీ రాష్ట్రపతిని కలిశారు. ఈ నేపథ్యంలో త్వరలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉండొచ్చని ఢిల్లీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

పాస్‌పోర్టు ఫీజులను పెంచిన కేంద్రం.. 14 ఏళ్లల్లో తొలిసారిగా..

పాస్‌పోర్టు ఫీజులను పెంచిన కేంద్రం.. 14 ఏళ్లల్లో తొలిసారిగా..

కేంద్రం తాజాగా పాస్‌పోర్టు ఫీజులను పెంచింది. జులై 1న నుంచి సవరించిన ఫీజులు అమల్లోకి రానున్నాయి.

నటి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న వ్యాపారవేత్త..

నటి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న వ్యాపారవేత్త..

డిప్రెషన్‌తో బాధపడుతున్న ఓ వ్యాపారి నటి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

భారత్‌లో 2030 నాటికి 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: అమెజాన్ సీఈఓ

భారత్‌లో 2030 నాటికి 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: అమెజాన్ సీఈఓ

అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్‌లో డిజిటల్ మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీ విచారం

పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీ విచారం

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్‌ తనపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీ స్పందించారు. కార్తికేయపై చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తున్నానంటూ మధ్యప్రదేశ్ హైకోర్టులో మరో అప్లికేషన్ దాఖలు చేశారు.

వెలుగులోకి సంచలన విషయాలు.. హత్య ఎలా చేయాలో ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి..

వెలుగులోకి సంచలన విషయాలు.. హత్య ఎలా చేయాలో ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి..

పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరీలను విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్ల ప్రారంభం..

తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్ల ప్రారంభం..

తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు(గురువారం) మధ్యాహ్నం ప్రారంభించారు. రూ.51కోట్లతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన 33 కొత్త స్పీల్ వే గేట్లను ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, శివకుమార్ ప్రారంభించారు.

గ్రామస్తులను టెన్షన్ పెట్టిన మందు బాబు.. చివరకు ఏమైందంటే..

గ్రామస్తులను టెన్షన్ పెట్టిన మందు బాబు.. చివరకు ఏమైందంటే..

పీకల దాకా తాగిన మందు బాబు.. గ్రామస్తులను అలా ఇలా కాదు ఓ రేంజ్‌లో టెన్షన్ పెట్టేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి