• Home » National

జాతీయం

ప్రాణాంతక గడ్డి మందును నిషేధించండి

ప్రాణాంతక గడ్డి మందును నిషేధించండి

ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిన గడ్డి మందుపై సంపూర్ణ నిషేధం విధించాలని ఎంపీ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

రక్షణ కొనుగోళ్లకు2.38 లక్షల కోట్లు

రక్షణ కొనుగోళ్లకు2.38 లక్షల కోట్లు

త్రివిధ దళాలను బలోపేతం చేయటానికి రూ.2.38 లక్షల కోట్ల విలువైన ఆయుధాలను, రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

పరస్పర అంగీకారంతో సహజీవనం నేరం కాదు!

పరస్పర అంగీకారంతో సహజీవనం నేరం కాదు!

సహజీవనానికి సంబంధించి అలాహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహమైన పురుషుడు మరో మహిళతో, ఆమె సమ్మతితో....

మహిళా జడ్జిల నియామకాలు పెంచండి

మహిళా జడ్జిల నియామకాలు పెంచండి

దేశంలోని ఉన్నత న్యాయస్థానాల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఆశాజనకంగా లేదని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు.

శ్రమతోనే భారత్‌-చైనా అభివృద్ధి

శ్రమతోనే భారత్‌-చైనా అభివృద్ధి

కఠోర శ్రమ వల్లే భారత్‌, చైనా దేశాలు అభివృద్ధి సాధించాయి తప్ప.. ఇతర దేశాల దయ వల్ల కాదని చైనా రాయబారి షు ఫీహాంగ్‌ అన్నారు.

50 శాతం వాణిజ్య విమానాల్లో సాంకేతిక లోపాలు

50 శాతం వాణిజ్య విమానాల్లో సాంకేతిక లోపాలు

దేశ పౌర విమానయాన రంగంలో భద్రతా లోపాలపై పార్లమెంటరీ ప్యానెల్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని దాదాపు 50 శాతం వాణిజ్య విమానాల్లో..

అయోధ్యలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

అయోధ్యలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. బాలరాముడి దర్శనానికి లక్షల మంది భక్తులు పోటెత్తారు.

మేం వీఐపీలం.. క్యూలో నిలబడం.. ఐదు టికెట్లివ్వండి

మేం వీఐపీలం.. క్యూలో నిలబడం.. ఐదు టికెట్లివ్వండి

మేం వీఐపీలం. క్యూలో నిలబడి ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్లు కొనుగోలు చేయలేం. మాకు కనీసం ఐదు టికెట్లు ఇవ్వాలి’ అని కర్ణాటక శాసనసభలో కొందరు ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు.

టీం ఇండియాలా పని చేద్దాం.. యుద్ధం వేళ అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని మోదీ

టీం ఇండియాలా పని చేద్దాం.. యుద్ధం వేళ అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని మోదీ

పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం తాలూకు ప్రకంపనలను, సవాళ్లను ‘టీం ఇండియా’లా సమష్టిగా పని చేసి అధిగమిద్దామని రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

పెట్రోలు, డీజిల్‌పై.. ఎక్సైజ్‌ సుంకం భారీగా తగ్గింపు

పెట్రోలు, డీజిల్‌పై.. ఎక్సైజ్‌ సుంకం భారీగా తగ్గింపు

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మండుతున్నాయి. భారత్‌లోనూ పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెంచుతారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో..



తాజా వార్తలు

మరిన్ని చదవండి