• Home » National

జాతీయం

తమిళనాడులో కొత్త వివాదం! అబార్షన్ హక్కు వ్యతిరేక ర్యాలీలో అసెంబ్లీ స్పీకర్

తమిళనాడులో కొత్త వివాదం! అబార్షన్ హక్కు వ్యతిరేక ర్యాలీలో అసెంబ్లీ స్పీకర్

ఇటీవల జరిగిన అబార్షన్ వ్యతిరేక ర్యాలీలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పాల్గొనడం వివాదాస్పదంగా మారింది.

అసెంబ్లీలో ఆ తీర్మానానికి ఆమోదం.. సీఎం విజయ్‌పై కమల్ ప్రశంసలు..

అసెంబ్లీలో ఆ తీర్మానానికి ఆమోదం.. సీఎం విజయ్‌పై కమల్ ప్రశంసలు..

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌పై ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ కార్యక్రమాలలో తమిళత్తాయ్ గీతాన్ని మొదటగా ఆలపించాలనే తీర్మానాన్ని శాసనసభ ఆమోదించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

రాజస్థాన్ వీడియోతో పంజాబ్‌లో రాజకీయ దుమారం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

రాజస్థాన్ వీడియోతో పంజాబ్‌లో రాజకీయ దుమారం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

మత్తులో ఉన్నట్లు కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల వీడియోను పంజాబ్‌లో ‘జాంబీ డ్రగ్’ సమస్యకు నిదర్శనంగా పేర్కొంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియో పంజాబ్‌లో ఆప్, బీజేపీ మధ్య కొత్త రాజకీయ వివాదానికి కారణమైంది.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర మరువదు: సోనియా గాంధీ

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర మరువదు: సోనియా గాంధీ

కోల్ స్కామ్ కేసులో మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్‌కు సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు.

యూపీఐ లావాదేవీలపై చార్జీలు ఉండవు

యూపీఐ లావాదేవీలపై చార్జీలు ఉండవు

రూపే, గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)ల ద్వారా జరిపే లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేస్తారన్న అనుమానాలపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌..

ఝార్ఖండ్‌ చట్టసభ దిక్కులు పిక్కటిల్లేలా..

ఝార్ఖండ్‌ చట్టసభ దిక్కులు పిక్కటిల్లేలా..

ఝార్ఖండ్‌ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌ లీకేజీలకు వ్యతిరేకంగా నిరుద్యోగ అభ్యర్థులు సోమవారం రాంచిలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది...

ఉత్తరాఖండ్‌లో వరదలు.. కొట్టుకుపోయిన భారీ వంతెన..

ఉత్తరాఖండ్‌లో వరదలు.. కొట్టుకుపోయిన భారీ వంతెన..

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చమోలీ జిల్లాలోని నీతి వ్యాలీ ప్రాంతాన్ని వరదనీరు ముంచెత్తింది. వరద ధాటికి ఇనుప వంతెన క్షణాల్లో కొట్టుకుపోగా.. పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

సైబర్ మోసాలకు చెక్.. కొరియర్, లాజిస్టిక్స్‌కు ఇకపై 1601 సిరీస్..

సైబర్ మోసాలకు చెక్.. కొరియర్, లాజిస్టిక్స్‌కు ఇకపై 1601 సిరీస్..

మొబైల్ ఫోన్లకు వచ్చే స్పామ్, మోసపూరిత కాల్స్‌ను అరికట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మరో కీలక చర్య తీసుకుంది.

ఫోన్ కాల్‌తో రైలును ఆపేసిన యువకుడు.. వీడియో వైరల్..

ఫోన్ కాల్‌తో రైలును ఆపేసిన యువకుడు.. వీడియో వైరల్..

రైల్వే క్రాసింగ్ వద్ద ఓ వ్యక్తి ఫోన్ కాల్‌తో రైలును ఆపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కుటుంబ సభ్యులను రైలు ఎక్కించేందుకు వచ్చిన అతను.. స్టేషన్‌కు వెళ్లక ముందే దానిని ఆపేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

విద్యార్థుల భారీ నిరసనలు.. జేపీఎస్‌సీ మాజీ ఛైర్మన్ ఖియాంగ్టే అరెస్టు..

విద్యార్థుల భారీ నిరసనలు.. జేపీఎస్‌సీ మాజీ ఛైర్మన్ ఖియాంగ్టే అరెస్టు..

జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎల్.ఖియాంగ్టేను ఆ రాష్ట్ర సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చి విద్యార్థులు భారీగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎల్.ఖియాంగ్టేను అదుపులోకి తీసుకున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి