పొట్ట కూటి కోసం ర్యాపిడో బైక్ తోలుకునే ఓ డ్రైవర్ ఖాతాలో రూ.331 కోట్ల నగదు డిపాజిట్ అయినట్టు గుర్తించింది ఈడీ. ఓ బెట్టింగ్ యాప్నకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణలో ఈ విషయం వెలుగుచూసింది.
మళయాలీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ ఎన్నికల్లో 90 ఏళ్ల ఓ వృద్ధుడు పోటీలో నిలవడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆ వ్యక్తి ఎవరంటే...
జమ్మూకశ్మీర్లోని ఉధమ్పూర్ జిల్లాలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన భద్రతా దళాలు భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించాయి. ఉగ్రవాదులను మట్టుపెట్టే వరకూ ఆపరేషన్ కొనసాగనుంది.
స్లీపర్ బస్సులతో ఇటీవల కాలంలో పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. నిబంధనలకు అనుగుణంగా లేని బస్సులను వెంటనే పక్కనపెట్టేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తర్ప్రదేశ్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధ పడుతూ గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇవాళ ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కర్నాటక రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పవచ్చు.
రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ శ్రీలంక తీరం దిశగా నెలకొన్న వాయుగుండం ‘దిత్వా’ తుపానుగా మారి నగరానికి చేరువగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
విమానంలో శబరిమల వెళ్లాలనుకుంటున్న అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు....
సుదీర్ఘకాలం నుంచి మిత్రదేశాలుగా ఉన్న భారత్, రష్యా సంబంధాలు నూతన శిఖరాలకు చేరనున్నాయి. వచ్చే నెల 4, 5 తేదీల్లో భారత్లో పుతిన్ పర్యటించనున్న నేపథ్యంలో...
భారత నౌకాదళంలో ఉన్న అమెరికా తయారీ ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్ల ఫ్లీట్ నిర్వహణ కోసం ఆ దేశంతో ఒప్పందంపై భారత్ సంతకం చేసింది...