• Home » National

జాతీయం

ED found ₹331 Crores: బెట్టింగ్ యాప్ కేసు.. ఓ ర్యాపిడో డ్రైవర్ ఖాతాలో రూ.331 కోట్లు..

ED found ₹331 Crores: బెట్టింగ్ యాప్ కేసు.. ఓ ర్యాపిడో డ్రైవర్ ఖాతాలో రూ.331 కోట్లు..

పొట్ట కూటి కోసం ర్యాపిడో బైక్ తోలుకునే ఓ డ్రైవర్ ఖాతాలో రూ.331 కోట్ల నగదు డిపాజిట్ అయినట్టు గుర్తించింది ఈడీ. ఓ బెట్టింగ్ యాప్‌నకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణలో ఈ విషయం వెలుగుచూసింది.

Kerala Civic polls: 90 ఏళ్ల వయసులో ఎన్నికల బరిలోకి.. ఎక్కడంటే.?

Kerala Civic polls: 90 ఏళ్ల వయసులో ఎన్నికల బరిలోకి.. ఎక్కడంటే.?

మళయాలీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ ఎన్నికల్లో 90 ఏళ్ల ఓ వృద్ధుడు పోటీలో నిలవడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆ వ్యక్తి ఎవరంటే...

Search Operation in J and K: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదుల కదలికలు.. భారీ సెర్చ్ ఆపరేషన్

Search Operation in J and K: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదుల కదలికలు.. భారీ సెర్చ్ ఆపరేషన్

జమ్మూకశ్మీర్‌లోని ఉధమ్‌పూర్‌ జిల్లాలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన భద్రతా దళాలు భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఉగ్రవాదులను మట్టుపెట్టే వరకూ ఆపరేషన్ కొనసాగనుంది.

NHRC-Sleeper Bus Accidents: స్లీపర్ బస్సులతో యాక్సిడెంట్స్.. రాష్ట్రాలన్నిటికీ ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక సూచనలు

NHRC-Sleeper Bus Accidents: స్లీపర్ బస్సులతో యాక్సిడెంట్స్.. రాష్ట్రాలన్నిటికీ ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక సూచనలు

స్లీపర్ బస్సులతో ఇటీవల కాలంలో పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. నిబంధనలకు అనుగుణంగా లేని బస్సులను వెంటనే పక్కనపెట్టేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.

Uttar Pradesh: దారుణం: గంటల వ్యవధిలో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు చిన్నారులు మృతి

Uttar Pradesh: దారుణం: గంటల వ్యవధిలో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు చిన్నారులు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధ పడుతూ గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

Karnataka CM : డీకే, సీఎం సిద్ధరామయ్య టీపార్టీ మీటింగ్.. రొటేషనల్ సీఎం ఒప్పందంపై చర్చ !

Karnataka CM : డీకే, సీఎం సిద్ధరామయ్య టీపార్టీ మీటింగ్.. రొటేషనల్ సీఎం ఒప్పందంపై చర్చ !

ఇవాళ ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కర్నాటక రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పవచ్చు.

Heavy Rains: ‘దిత్వా’ ఎఫెక్ట్.. రెండు రోజుల భారీ వర్షసూచన

Heavy Rains: ‘దిత్వా’ ఎఫెక్ట్.. రెండు రోజుల భారీ వర్షసూచన

రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ శ్రీలంక తీరం దిశగా నెలకొన్న వాయుగుండం ‘దిత్వా’ తుపానుగా మారి నగరానికి చేరువగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Ayyappa Devotees Can Now Carry Irumudi: విమానంలోకి ఇరుముడిని తీసుకెళ్లొచ్చు

Ayyappa Devotees Can Now Carry Irumudi: విమానంలోకి ఇరుముడిని తీసుకెళ్లొచ్చు

విమానంలో శబరిమల వెళ్లాలనుకుంటున్న అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు శుభవార్త చెప్పారు....

Putin to Visit India: 4న భారత్‌కు పుతిన్‌

Putin to Visit India: 4న భారత్‌కు పుతిన్‌

సుదీర్ఘకాలం నుంచి మిత్రదేశాలుగా ఉన్న భారత్‌, రష్యా సంబంధాలు నూతన శిఖరాలకు చేరనున్నాయి. వచ్చే నెల 4, 5 తేదీల్లో భారత్‌లో పుతిన్‌ పర్యటించనున్న నేపథ్యంలో...

India US Defense Deal: అమెరికాతో రూ.7,995 కోట్ల రక్షణ ఒప్పందం

India US Defense Deal: అమెరికాతో రూ.7,995 కోట్ల రక్షణ ఒప్పందం

భారత నౌకాదళంలో ఉన్న అమెరికా తయారీ ఎంహెచ్‌-60ఆర్‌ సీహాక్‌ హెలికాప్టర్ల ఫ్లీట్‌ నిర్వహణ కోసం ఆ దేశంతో ఒప్పందంపై భారత్‌ సంతకం చేసింది...



తాజా వార్తలు

మరిన్ని చదవండి