చంద్రుడిపై అన్వేషణ, మానవ అంతరిక్ష యానంలో భారత్-అమెరికా సహకారానికి సరికొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రణాళికలో...
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరిచేందుకు జాతీయ స్థాయిలో ప్రచారోద్యమాన్ని ఆగస్ట్ 15 నుంచి చేపట్టనున్నట్టు కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు...
షిర్డీ సాయిబాబాపై ప్రజల్లో విద్వేషం కలిగించేవిధంగా.. ఆ ఆధ్యాత్మిక గురువును అవమానించేవిధంగా యూట్యూబ్, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫాంలపై చక్కర్లు కొడుతున్న వీడియోలు, అభ్యంతరకరమైన...
పౌరుల నుంచి ప్రశ్నలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలు సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ సూచించారు. పౌరుల హక్కులపై అవగాహన...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ.. ప్రభుత్వం తన శాసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఈ సమావేశాల్లో ఇప్పటివరకు 19 బిల్లులు ఆమోదం పొందాయి.
భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కొనసాగడం అత్యంత కీలకమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సరిహద్దు పరిస్థితులు ఇరుదేశాల మధ్య ఉన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాలపై నేరుగా ప్రభావం చూపుతాయని ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తేల్చి చెప్పారు.
ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం ప్రయాణంలో ఒక్కసారిగా 300 అడుగుల మేర ఎత్తు కోల్పోయిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విమాన పైలట్కు నిర్వహించిన రెండో దశ డ్రగ్ పరీక్షలోనూ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.
పాన్ మసాలా తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాన్ మసాలా ప్యాకేజింగ్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
భారత జాతీయ గీతం 'జన గణ మన' తరహాలోనే 'వందేమాతరం'కు కూడా ఇకపై చట్టపరమైన రక్షణ లభించనుంది. 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ బిల్లు'కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదం తెలిపారు.
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఇవాళ (మంగళవారం) ప్రధాని నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్టు చేశారు. ఆగస్టు 15న జెండా పండుగను ప్రజలంతా సగర్వంగా నిర్వహించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.