కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఎన్నికల పోలిం గ్ రోజున వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని లేబర్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.
వచ్చే ఎన్నికల్లో ‘కుక్కర్’ పార్టీ ఉండదని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం తెలిపారు. కారైక్కుడి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సోమవారం పలు ప్రాంతాల్లో కార్తీ చిదంబరం ప్రచారం చేశారు.
పెరంబూర్ నియోజకవర్గంలో సవరించిన ప్రమాణ పత్రాన్ని టీవీకే అధ్యక్షుడు విజయ్ తరఫున దాఖలుచేశారు.
ప్రముఖ సినీ నటుడు అజిత్ అభిమానుల మద్దతు పొందేందుకు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
స్థానిక పుళల్ కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న హరి నాడార్, ఆలంకుళం నియోజకవర్గంలో పోటీచేసేందుకు నామినేషన్ వేశారు.
కన్నియాకుమారి జిల్లా పద్మనాభపురం నియోజకవర్గం పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో 9 మంది ఓటర్లుండగా, ఎన్నికల అధికారులు సుమారు 150 కి.మీ పయనించాల్సిన పరిస్థితులన్నాయి.
ప్రముఖ నేపథ్యగాయని, బిహార్ బీజేపీ ఎమ్మెల్యే మైథిలి ఠాగూర్ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అబద్ధాలు చెప్పడంలో సమర్థులని, ఈ ఎన్నికల్లో వారిచ్చే హామీలను నమ్మొద్దని రాష్ట్ర ప్రజలను టీవీకే అధ్యక్షుడు విజయ్ హెచ్చరించారు.
టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని మంత్రి ఐ.పెరియస్వామి స్పష్టం చేశారు.
టీవీకే నేత విజయ్కు రాష్ట్ర ప్రజల గురించి తమిళ సంస్కృతి, రాజకీయాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా కలల ప్రపంచంలో విహరిస్తున్నారని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ విమర్శించారు.