తన పద్నాలుగు ప్రశ్నలకూ సుప్రీంకోర్టు ఇచ్చిన సమాధానం రాష్ట్రపతిగారికి కచ్చితంగా సంతృప్తినీ, సంతోషాన్నీ కలిగించివుంటుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటివరకూ పద్నాలుగుసార్లు మాత్రమే ఈ ....
అధునాతన సామాజిక మాధ్యమాల యుగం మనది. మేధాపరమైన చర్చ కంటే– ఒక చిన్న, పదునైన సౌండ్బైట్ అత్యంత ప్రభావశీలంగా ఉంటుంది. కనుకనే బిహార్లో ఓట్ల లెక్కింపు రోజున, సంచలనాత్మక ఫలితాలపై నా వార్తా వ్యాఖ్య ప్రారంభమవనున్నదని...
నమ్మిన సిద్ధాంతాల కోసం తుదిశ్వాస వరకు నిలబడిన పత్రికా రచయిత బుద్ధవరపు వేంకటరత్నం (నవంబర్ 17, 1925 – నవంబర్ 9, 2025). స్వతంత్ర భారతదేశ తొలితరం తెలుగు పత్రికా సంపాదకులలో ఆయన ఒకరు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం...
ఎన్నికలలో ఓటు కొనడానికి రాజకీయ పార్టీలు డబ్బు పంచటం మామూలే. తాము డబ్బు ఇచ్చినా ఆ ఓటరు పోలింగ్ బూత్కు వచ్చి అసలు ఓటే వేయలేదని నిర్ధారించుకున్న తర్వాత రాజకీయ పార్టీలు ఇప్పుడు ఓటరును డబ్బు వాపస్ చేయాలని కూడా...
ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. వనశక్తి తీర్పుతో ప్రభుత్వం కుట్రలను సుప్రీంకోర్టు వమ్ముచేసిందని ఆర్నెల్లక్రితం ఆనందించినవారికి ప్రస్తుత నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. పర్యావరణచట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ...
ఏఐ అనేక సంచలనాలను సృష్టిస్తోంది. గణిత సమీకరణాలను పరిష్కరిస్తోంది. వ్యాసాలు రచిస్తోంది. సంగీత బాణీలు కడుతోంది. ట్యూటరుగా, అనువాదకునిగా... ఇలా ఎన్నో చేస్తున్నది....
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మీరు ఎలా పరిగణిస్తున్నారు? దేశ రాజకీయాలలో రాబోయే మార్పుల స్వరూప స్వభావాలకు చిహ్నంగానా? బిహార్ ఓటర్ల తీర్పును మీరు అలా చూడాలనే మీడియా అభిలషిస్తోంది సుమా! చకితపరిచిన,...
ప్రతి ఏటా నవంబర్ 14 నుంచి 20 వరకూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ, దేశంలోని పౌర గ్రంథాలయాలు నిధుల కొరత, మౌలిక సదుపాయాల లోపం, పాలనాపరమైన నిర్లక్ష్యం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో
పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థకు ప్రపంచ రాజధానిగా భావించే న్యూయార్క్ నగరానికి మేయర్గా జోహ్రాన్ మమ్దానీ విజయఢంకా మోగించడంతో ప్రపంచ పెట్టుబడిదారుల ఆశలు అడియాశలయ్యాయి. ఆయన తనను తాను డెమొక్రటిక్ సోషలిస్టును అని...
పాకిస్థాన్కు సైనిక పాలకులు కొత్త కాదు. ఆ మాటకొస్తే గతంలో పాకిస్థాన్ గడ్డపై విలసిల్లిన రాజ్యాలు చాలవరకు సైనికాధిపత్యంలో ఉత్థాన పతనాలకు లోనైనవేనని పాకిస్థాన్ చరిత్రకారుడు ఒకరు పేర్కొన్నారు. ఆ చిన్న రాజ్యాల పాలనా...