• Home » Editorial

సంపాదకీయం

తలసేమియా బాధితులలో భరోసా నింపుదాం!

తలసేమియా బాధితులలో భరోసా నింపుదాం!

ప్రాణాంతక మహమ్మారి తలసేమియాతో పోరాడుతున్న చిన్నారులకు అండగా నిలిచి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్టీఆర్ ట్రస్టు కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. మే 10న హైదరాబాద్‌లోని జలవిహార్, నెక్లెస్ రోడ్...

ఆత్మగౌరవానికి ప్రతీక లేబర్ అడ్డాలు

ఆత్మగౌరవానికి ప్రతీక లేబర్ అడ్డాలు

లేబర్ అడ్డాలు (కార్మిక కూడళ్లు) కేవలం పనికోసం వేచిచూసే ప్రదేశాలు కావు, అవి శ్రమజీవుల ఆత్మగౌరవానికి, స్వాభిమానానికి ప్రతీకలు. కష్టజీవుల ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు...

పర్యావరణవేత్త, వన్యప్రాణి ప్రేమికుడు

పర్యావరణవేత్త, వన్యప్రాణి ప్రేమికుడు

ప్రముఖ పర్యావరణవేత్త, వన్యప్రాణుల డాక్యుమెంటరీల అగ్రగామి, సర్ డేవిడ్ అటెన్ బరో నూరవ పుట్టినరోజు పూర్తి చేసుకుని 101లోకి ప్రవేశించారు. తన జీవితమంతా వన్యప్రాణుల సంక్షేమానికి, వాటి...

రెండు యుద్ధాల్లోనూ...

రెండు యుద్ధాల్లోనూ...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు అటు ఇరాన్‌వార్‌లోనూ, ఇటు ట్రేడ్‌వార్‌లోనూ ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ప్రపంచదేశాలపై ఇటీవల అధ్యక్షుడు విధించిన పదిశాతం అదనపు సుంకం చట్టవిరుద్ధమని...

కాలాన్ని జయించిన ‘సోమనాథ్‌’

కాలాన్ని జయించిన ‘సోమనాథ్‌’

సోమనాథ్ ఆలయంపై మొదటి దాడి జరిగి వెయ్యేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ‘సోమనాథ్ స్వాభిమాన పర్వ్’ను పురస్కరించుకుని 2026 ప్రారంభంలో నేనక్కడికి వెళ్లాను. ఇప్పుడు మరోసారి సోమనాథ్‌ను దర్శించుకోబోతున్నాను...

విపక్ష రహిత భారత్‌.. ఏ వెల్గులకు?

విపక్ష రహిత భారత్‌.. ఏ వెల్గులకు?

పన్నెండు సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన అమిత్‌ షా తరచు ‘కాంగ్రెస్‌–ముక్త్‌ భారత్‌’ (కాంగ్రెస్‌ లేని భారత్‌) గురించి మాట్లాడుతుండేవారు. అమిత్‌ మహాశయుని...

కొత్త జిల్లాలతో సరి..!

కొత్త జిల్లాలతో సరి..!

లద్దాఖ్‌లో ఎంతోకాలం తరువాత ఇలా కాలూనడం సంతోషంగా ఉన్నదంటూ వ్యాఖ్యానించి, తమ డిమాండ్ల గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించకుండా కేంద్రహోంమంత్రి అమిత్‌ షా తన పర్యటన...

కళాశాల ప్రవేశాలపై పునరాలోచన అవసరం

కళాశాల ప్రవేశాలపై పునరాలోచన అవసరం

పదవ తరగతి ఫలితాలు ప్రకటించగానే టీవీ ఛానళ్లన్నీ ప్రైవేట్ కళాశాలల ప్రకటనలతో కిటకిటలాడుతున్నాయి. తమ విద్యార్థులు సాధించిన ర్యాంకులు, విజయాలను గొప్పగా ప్రచారం చేస్తూ,...

ప్రభుత్వ బడికి అరుదైన సన్మానం

ప్రభుత్వ బడికి అరుదైన సన్మానం

తాజాగా పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక అరుదైన, విశిష్టమైన కీలక నిర్ణయం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇది రాష్ట్ర విద్యా చరిత్రలో...

భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి

భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి

అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, ‘పది’ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల ఆణిముత్యాలకు హృదయపూర్వక అభినందనలు. మీరు సాధించిన ఈ విజ‌యం మీ తల్లిదండ్రుల నమ్మకం, మీ గురువుల శ్రమ...



తాజా వార్తలు

మరిన్ని చదవండి