స్థూల దేశీయోత్పత్తిలో గణనీయమైన వాటా కలిగి, ఎగుమతులకు బలంగా నిలుస్తూ, కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం పరిశ్రమల గురించి చర్చ మొదలైతే...
భారత ప్రభుత్వం జారీచేసిన పాస్పోర్టు ఉన్నంతమాత్రాన భారతీయ పౌరులు కాబోరని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన పెద్ద దుమారం రేపింది. మాధ్యమాల్లో తీవ్రచర్చోపచర్చలకు తోడుగా సోషల్ మీడియాలో జోకుల వర్షం...
అక్కిరాజు భట్టిప్రోలు అనువదించిన ‘ఉత్తర దక్షిణాలు– భారతదేశపు మహావిభజన’ (ఆంగ్లంలో నీలకంఠన్ ఆర్.ఎస్ రచన ‘సౌత్ వర్సెస్ నార్త్–ఇండియాస్ గ్రేట్ డివైడ్’) పుస్తకావిష్కర...
కాల వైపరీత్యం! నిన్నటిదాకా తాము విమర్శించిన పార్టీలోనే నేడు చేరిపోతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల బెంగాల్, మహారాష్ట్రలో చోటుచేసుకున్న తృణమూల్ కాంగ్రెస్, శివసేన ఎమ్మెల్యే, ఎంపీల ఫిరాయింపులే...
భారత ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తుతం రెండు విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఒకటి– ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ దూసుకుపోతోందనే వాదన. మరొకటి– నిరుద్యోగం...
ఇదివరకు రాజకీయ నాయకులు అందరికీ అందుబాటులో ఉండేవారు. అవినీతి చాలా తక్కువ స్థాయిలో ఉండేది. ఏ కాంట్రాక్టరో కలవాలంటే రహస్యంగా కలిసేవారు. ఇప్పుడు పద్ధతులు మారిపోయాయి,...
మహానది–గోదావరి నదుల అనుసంధానం, గోదావరి–కావేరి లింక్ ప్రాజెక్టుల విషయంలో మాజీ మంత్రి హరీశ్రావు కేవలం రాజకీయలబ్ధి కోసం భయాందోళనలు సృష్టించడం సరైనది కాదు (‘నదుల అనుసంధానం...
అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో భూ క్షీణత, ఇసుక వలసలు, ఎడారీకరణపై శాస్త్రవేత్తలు వెల్లడించిన పరిశోధన పత్రం ఒకటి నేను ఇటీవల చదివాను. బొమ్మనహాల్, బెళుగుప్ప, కణేకల్ మండలాలలో...
‘రాముడిని తెచ్చినవారినే అధికారంలోకి తెస్తాం’ (జో రామ్కో లాయే హై, హమ్ ఉన్కో లాయేంగే)’ అనే శక్తిమంతమైన నినాదాన్ని సృష్టించి, రాజకీయంగా ఎంతో లబ్ధిపొందిన పార్టీకి అయోధ్య రామమందిరం విరాళాల చోరీ...
ప్రతిఘటన. జూన్ 8న ‘ఇండియా కూటమి’ (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయెన్స్) అంతర్గత సమావేశంలో రాహుల్గాంధీ వెలువరించిన స్ఫూర్తిదాయక ప్రసంగం సారాంశాన్ని...