ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్లాపూర్, అల్లీపూర్, నక్కలపల్లి, ధర్మారం సహా 42 పరిసర గ్రామాలను 2015లో నాటి ప్రభుత్వం వరంగల్ కార్పొరేషన్లో విలీనం చేసింది. భూమి పాస్బుక్లు లేని వారికి...
తెలంగాణలో గతంలో కాకతీయ యూనివర్సిటీ, ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలు ‘ఎంఏ జెండర్ స్టడీస్’ కోర్సును నాణ్యతతో బోధిస్తున్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ప్రస్తుతం ఉద్యోగ రహితులుగా...
ఒకరు తూర్పు ఉత్తరప్రదేశ్లోని అక్బర్ పూర్కు చెందిన బనియా. మరొకరు తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్ల మధ్య ఉండే సితాబ్దియారాకు చెందిన కాయస్తుడు. ఇద్దరూ 20వ శతాబ్ది ప్రథమార్థంలో విదేశాలకు....
‘బాలలకు ‘కృత్రిమ మేధ’ అవసరమా!’ (అక్టోబర్ 28, ఆంధ్రజ్యోతి) అన్న వ్యాసంపై నా ఆభిప్రాయాలు కొన్ని వెల్లడించదలుచుకున్నాను. వ్యాసకర్త ఆర్.రామానుజం ప్రస్తుతం చాలా అవసరమైన ప్రశ్న వేశారు...
ఈ ఏడాది జనవరిలో జరిగిన ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ సంఘం నియమిస్తా’మని ప్రకటించిన కేంద్రం, ఎట్టకేలకు బిహార్ ఎన్నికల ముందు....
దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం గేమ్ చేంజర్గా చరిత్ర సృష్టించనుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ...
ఇస్రో చరిత్రలో అత్యంత బరువైన నాలుగువేల నాలుగువందల పదికిలోల కమ్యూనికేషన్ శాటిలైట్ నిర్దేశిత కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశించింది. భారత నౌకాదళ సమాచార అవసరాలు తీర్చడానికి...
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ దగ్గరకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. అయితే ఈ బిల్లుకు సంబంధించి హైకోర్టులో రెండు కౌంటర్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకటి, స్థానిక సంస్థల...
రాష్ట్రంలో అరవైయ్యేళ్లు పైబడిన కొందరు వృద్ధుల వయసు వారి ఆధార్ కార్డుల్లో 56, 45...గా నమోదైంది. ఇలా ఆధార్ కార్డుల్లో తక్కువ వయసు చూపిస్తుండడంతో...
పింఛను పెంపు కోసం ఎన్నో ఏళ్లుగా కార్మికులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రూ.1000గా ఉన్న ఈపీఎఫ్ఓ కార్మిక నెలవారీ పింఛన్ను కేంద్రం త్వరలో...