మాట్లాడు... ఏదో ఒకటి మాట్లాడు నీలోపల లోలోపల ఓసారి తొంగిజూడు నీ చుట్టూ అల్లుకున్న చీకట్లను భయాలను పక్కకునెట్టి కనీసం నీతో...
అద్దంలో పక్షి గాఢనిద్రలో రుకుపోయేవరకూ గాయంలా జీవితం తెలియకుండానే ఉంది దారి కనిపించని చీకటిలో వెలుగెప్పుడొస్తుందో...
‘మహిమాలయం’ ఆవిష్కరణ, ‘సాహిత్యతులాభారం’, నాగభైరవ పురస్కారం, ‘కవి సంధ్య – కవి సుధామ’ కవితల పోటీ ఫలితాలు...
‘బాధ్యతలు నెరవేరిస్తేనే హక్కులు దక్కుతాయి’ అనే శీర్షికతో ఫిబ్రవరి 24న ప్రచురితమైన వ్యాసం పౌరుల నైతిక ప్రవర్తనను ఉద్బోధించే క్రమంలో, ప్రజాస్వామ్యంలోని ప్రాథమిక సూత్రాలను విస్మరించింది.
లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత ప్రభృతులు అప్పట్లో అరెస్టయి సుదీర్ఘంగా జైల్లో ఉండటం సంచలనం సృష్టించగా...
న్యూఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో, పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనకు తీవ్ర ప్రతిస్పందనలు...
సమస్త దేశాలపై తాను విధించిన సుంకాలను కొట్టివేస్తూ అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహాన్ని దెబ్బతీసింది. ప్రపంచం హర్షిస్తున్న ఆ తీర్పు పట్ల ట్రంప్ మహాశయుడు...
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ఈ నెల 18న జరిగిన ఘటన కేవలం నేరం కాదు, అది భారతీయ సామాజిక ఆత్మకు తగిలిన లోతైన గాయం. అగ్రవర్ణ అహంకారం కారణంగా రెండు నెలల పసికందు...
అగ్నిపర్వతం నుంచి పెల్లుబికిన లావా తన దారిలో ఉన్నవాటన్నిటినీ తనలో విలీనం చేసుకుంటుంది. అదే తీరులో– జమీందారీ దుర్మార్గాలకు అతలాకుతలమవుతున్న ప్రజల దైన్యం, ధిక్కారాల నుంచి...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఒకే ఒక్కరోజు ఇజ్రాయెల్ పర్యటనతో ఇరుదేశాల సంబంధాల్లో నవశకానికి నాందిపలికారని మీడియా చర్చల్లో కొందరు విశ్లేషకులు మురిసిపోతున్నారు. ‘సేమ్ పించ్’ అంటూ...