• Home » Editorial

సంపాదకీయం

శిల్పంతోనే కవిత అజరామరం

శిల్పంతోనే కవిత అజరామరం

తెలుగు సాహిత్య చరిత్రలో వచన కవితా ఆవిర్భావం ఒక చారిత్రక అవసరం. ఛందస్సుల సంకెళ్ళను తెంచుకుని, సామాన్యుడి భాషలో, ఆధునిక భావాలను ప్రకటించే సాధనంగా ఇది రూపుదిద్దుకుంది. అయితే...

‘పాత’ ఎండుటాకుల గాలి

‘పాత’ ఎండుటాకుల గాలి

ఈ గాలి సుత ఎంత రుచిగా వున్నదీ సనమెత్తటి చర్మంతో అర చేయిని స్పర్శిస్తదీ యానాది దేవా మాగిన కనురెప్పల జారే కోమల నిషాదం...

ఇప్పటికీ

ఇప్పటికీ

మబ్బుల్లేని జ్ఞాపకాల ముసురు మడతబడిన పేగును అవ్వచేతులతో తడిమి సవరించిన పనసకొమ్మ ఆకలికి వెక్కిళ్లుపడిన రాత్రికి రేగుపళ్ళ ఊరడింపు...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 27-07-2026

ఈ వారం వివిధ కార్యక్రమాలు 27-07-2026

‘గునుగుపూలు’ ఆత్మకథనం, ‘రంగులూ, ఫిరంగులూ’ పుస్తకావిష్కరణ, ‘బ్లాక్‌ రెయిన్‌బో’ కథా సంపుటి, మినీ కథల పోటీ

భయం నీడలో మీడియా!

భయం నీడలో మీడియా!

అప్పుడు తప్పు అన్నవాళ్లు ఇప్పుడు ఒప్పు అంటున్నారు. అప్పుడు ఒప్పు అన్నవాళ్లు ఇప్పుడు తప్పు అంటున్నారు. నాడు అన్నా హజారే ఆమరణ దీక్ష చేయగా నేడు సోనమ్‌ వాంగ్‌ చుక్‌ దీక్ష చేశారు. అప్పుడు కేంద్రంలో...

వాళ్లు మన తోబుట్టువులు కాదా?

వాళ్లు మన తోబుట్టువులు కాదా?

‘సారీ, నాకు గిల్టీగా ఉంది. మీరు అంత దూరం నుంచి మమ్మల్ని చూడడానికి వచ్చారు. మీతో సరిగా తెలుగులో మాట్లాడలేకపోతున్నాం’. శ్రీలంక రాజధాని కొలంబోలో ఓ పాతికేళ్ల యువతి ఇలా ఇంగ్లీష్‌లో చెబుతుంటే...

వాఘా.. గుండెలు ఉప్పొంగలేదు!

వాఘా.. గుండెలు ఉప్పొంగలేదు!

చిన్నప్పటి నుంచి మన దేశ సరిహద్దుల గురించి వినీ చదివీ ఒక చరిత్ర విద్యార్థిగా ఉప్పొంగిపోయాను. ఉత్తరాన హిమాలయాలు మంచుతో నిండివుంటాయనీ– కైబర్‌, బోలాన్‌ కనుమల గుండా ఇతర ప్రాంతాల...

ఈ కుట్ర సిద్ధాంతాలకు కాలం చెల్లింది!

ఈ కుట్ర సిద్ధాంతాలకు కాలం చెల్లింది!

ఢిల్లీ అధికార కారిడార్లలో కుట్ర సిద్ధాంతాలు నిరంతరం వినిపిస్తూనే ఉంటాయి. నేటి రాజకీయ భారతంలో అవి గుసగుసల కంటే బిగ్గరగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అవి రాజకీయ ఆయుధాలుగా పరిణమించాయి....

ఆందోళనల వెనుకున్నది అధికార దాహమే!

ఆందోళనల వెనుకున్నది అధికార దాహమే!

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని ప్రభుత్వం నుంచి ప్రకటన రాగానే నిద్రాణమై ఉన్న భారత వ్యతిరేక అదృశ్య శక్తులు ఒక్కసారిగా మేల్కొన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులు...

పక్షపాత రాజకీయాల్లో విద్యార్థులు భాగం కారాదు

పక్షపాత రాజకీయాల్లో విద్యార్థులు భాగం కారాదు

ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త ‘అభిజీత్ దీప్కే’... ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో మే 16న ఒక రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే నెలలో మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో అవకతవకలు...



తాజా వార్తలు

మరిన్ని చదవండి