గిరిజన సంస్కృతిని పరిరక్షిస్తున్నాం అన్న పేరుతో వారికి ప్రత్యేక స్థానం ఆపాదించి వారినీ వారి ప్రాంతాలనూ ప్రత్యేక వార్తా కథనాలుగానూ, పరిశోధక అంశాలుగానూ ఎంచుకున్నాం తప్ప వారి జీవన స్థితిగతుల...
ఉత్తరాంధ్రలో తొలి తరం కథకులుగా నలుగురిని చెప్పుకోవచ్చు. గురజాడ, చాసో, రావిశాస్త్రి, కాళీపట్నం. ఐతే వీరందరూ భిన్న కాలాలకు చెందినవారు. గురజాడ 1910లో ‘దిద్దుబాటు’ కథను ప్రచురిస్తే...
ఉదయాన్ని ముక్కున కరచుకొని సైబీరియన్ పక్షులు కొన్ని సమూహాలు సమూహాలుగా ఇక్కడి పిట్టగూళ్ళలో వాలి తెలియని తపమేదో...
నా బాల్యం, చదువు మొదలు, ఉద్యోగం, యవ్వనమంతా అడివంచు గ్రామాల్లోనే గడిచింది. నా కవిత్వం, కథలు అన్నీ అక్కడ పుట్టినవే. మణుగూరు సింగరేణి కాలరీస్లో ఉద్యోగం చేస్తుండగా...
నక్షత్రమొకటి నేలమీది వెలుగు చుక్కల్ని తాకింది. మెరుపులు విచ్చుకున్నాయి. ఆకాశపుచెట్టు చప్పట్లు చరుస్తూ...
కుసుమ ధర్మన్న అవార్డుల ప్రదానోత్సవం, ‘అనేక’ ఉగాది సాహిత్య సంచిక ఆవిష్కరణ, ‘కడపటి యుద్ధం’ నవల ఆవిష్కరణ, ప్రపంచ కవితా దినోత్సవసభ, ‘చేతనాకేతనం’ పద్య కవితా సంపుటి, కళింగాంధ్ర లిటరేచర్ ఫెస్టివల్, ఫైజ్ కవిత్వ పరిచయ సభ...
‘ఈ శతాబ్దం నాది’... అని కలం చేతబట్టి మరీ గర్జించాడు మహాకవి శ్రీశ్రీ! సాహిత్య రంగంలో తనకు ఎదురులేదన్న ఆత్మవిశ్వాసంతో ఆయన ఈ సవాలు విసిరారు. ఈ మాటల్లో అతిశయోక్తికానీ, అహంకారం కానీ లేదని ఆయనను బాగా ఎరిగినవారు....
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీసు అధికారిగా ఎనలేని సేవలందించిన హెచ్.జె.దొర మరణం మార్చి 13న సంభవించింది. ఆయనతో అనేక హోదాలలో పనిచేసిన ఎంతోమందికి పోలీసు శాఖలో ఒక శకం ముగిసినట్లనిపించింది....
ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్లు నిర్హేతుకంగా ప్రారంభించిన యుద్ధం బాధిత దేశాన్ని ధ్వంసం చేస్తోంది. పశ్చిమాసియా అంతటా అల్ల కల్లోలం సృష్టిస్తోంది.
ప్రజాస్వామ్య భారతంలో 1950 జనవరి 24 కీలకమైన రోజు. ఆ ఉదయం 11.30 ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ సంఘటన భవిష్యత్తులో ఎదురయ్యే పాలకుల అధిపత్య సవాళ్లు ఎలా ఉంటాయన్న సంకేతాన్ని ఇచ్చింది.