ఇది 1944 నాటి మాట. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఒక విద్యార్థి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ను చూసి, ఆయన మూర్తిని మనసులో ముద్రించుకున్నాడు. ఆ తరువాత అతను విద్యావంతుడై, పదమూడు పర్యాయాలు అంబేడ్కర్ను దర్శించుకోవాలని...
‘ఏ దేశ పౌరులలోనైనా మహోన్నతులు ఎవరు? ప్రజాహితాన్ని పట్టించుకోని పాలకులను ప్రశ్నించేవారు, అధికారానికి ఎట్టి పరిస్థితులలోను మోకరిల్లనివారు, దేశ స్వాతంత్ర్యాన్ని, జాతి గౌరవాన్ని కాపాడేందుకు..
ఒక మనిషి జీవితం ఎంతకాలం సాగిందన్నది చరిత్రకు పెద్ద విషయం కాదు. ఆ జీవితం సమాజానికి ఎంత వెలుగునిచ్చిందన్నదే అసలైన ప్రమాణం.
దేశ జనాభాలో దాదాపు పది కోట్ల మందికి పైగా ఆదివాసీలు ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావొస్తున్నా, వారు ఇప్పటికీ భూమి, అడవి, సహజ వనరులపై తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు.
జీవితమంతా పీడిత ప్రజల అభ్యున్నతికే వెచ్చించిన కమ్యూనిస్టు యోధుడు దాసరి నాగభూషణరావు. ఆదర్శ కమ్యూనిస్టుగా, భూ పోరాటాల యోధుడుగా జగమెరిగిన వ్యక్తి ఆయన.
అదానీ, అంబానీల ఆదేశాల మేరకు పనిచేస్తూ, అమెరికా అధ్యక్షుడి బెదిరింపులకు తలొగ్గుతున్న మోదీ ప్రభుత్వ దాడుల వల్ల భారతదేశ గుర్తింపు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయి.
పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ ఒక కీలకమైన రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఈ త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం, వీటిలో ఏ దేశంమీద శత్రువు దాడిచేసినా, తమపై జరిగిన ఉమ్మడి దాడిగానే ఈ దేశాలు పరిగణిస్తాయి.
నమ్మశక్యం కాని విషయాలు అప్పుడప్పుడు వాస్తవాలుగా పరిణమించడం భారతదేశ విలక్షణత. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చివేయాలని అనునిత్యం అనేకానేక మంది ఆకాంక్షిస్తుంటారు. స్వప్న సాధకులు ఎంతమంది?...
జాతి, కుల, మత, వర్గ, లింగాది భేదాలను పాటించకుండా మనుషులందరినీ సమానులుగా, ఎవరి చర్యలకు వారే బాధ్యులుగా, ఎవరి భవితవ్యానికి వారే నిర్మాతలుగా పరిగణించేదే మానవవాదం. వ్యక్తికి ప్రథమ స్థానాన్నిచ్చి...
ఎల్నినో హెచ్చరికలతో మొద్దు నిద్ర నుంచి బయటకు వచ్చిన రేవంత్ ప్రభుత్వం వర్షాలు కురవడం ప్రారంభం కాగానే ముందు జాగ్రత్తగా మొన్న ఎల్లంపల్లిలో ఐదు పంపులు, నందిమేడారంలో ఐదు పంపులు...