• Home » Editorial

సంపాదకీయం

పశుపతి దేవుని ముద్రిక.. భారతదేశీయమే

పశుపతి దేవుని ముద్రిక.. భారతదేశీయమే

భారతీయ సంస్కృతి చాలా కాలం నుంచి ఉందని తేల్చే చిహ్నం పశుపతి దేవుని ముద్రిక అని భారత ప్రభుత్వ సాంస్కృతిక విభాగం తెలిపింది. దానికి ఆధారంగా ఒక ముద్రికను చూపింది. అమెరికన్ చరిత్రకారిణి ఆడ్రీ ట్రుష్కే...

ఇందుగలదు.. అందు లేదా అవినీతి?!

ఇందుగలదు.. అందు లేదా అవినీతి?!

న్యాయ వ్యవస్థ అవినీతికి అతీతం కాదని మద్రాసు ఉన్నత న్యాయస్థానం ఇటీవల చేసిన వ్యాఖ్యానం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మొన్న మార్చిలో ఎన్‌సీఈఆర్‌టీ వారు 8వ తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది...

లక్నో విషాదం...!

లక్నో విషాదం...!

మూడువారాల్లో జరిగిన రెండు ఘోర అగ్నిప్రమాదాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఢిల్లీ తరువాత ఇప్పుడు లక్నో వంతు. ఎన్నో ఆశలతో మంచి భవిష్యత్తు కోసం వచ్చిన పదిహేను మంది విద్యార్థుల ప్రాణాలు ఈ ప్రమాదంలో...

బీజేపీని జయించగల భావజాలమేదీ?

బీజేపీని జయించగల భావజాలమేదీ?

‘కాంగ్రెస్ పరాన్నజీవి, ఇతర పార్టీలపై ఆధారపడి అది మనుగడ సాగిస్తోంది. అవసరం తీరిపోగానే వాటిని వదుల్చుకుంటుంది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. తమిళనాడులో డీఎంకేను వదిలిపెట్టి...

ఇక మనకు ‘ఈవీ’లే శరణ్యం!

ఇక మనకు ‘ఈవీ’లే శరణ్యం!

ఇంతకుముందు వరకు చమురు ప్రకంపనలు ధరలు పెరగటం కారణంగానే చోటుచేసుకునేవి. చమురు ఎగుమతి దేశాలు ఒక ముఠాగా కూడబలుక్కుని ధరల్ని పెంచుతుండేవి. కానీ ప్రస్తుత సంక్షోభం ఒక కీలక సముద్ర మార్గాన్ని...

నాలుగో స్తంభానికి ‘నగుబాటు పెన్షన్‌’

నాలుగో స్తంభానికి ‘నగుబాటు పెన్షన్‌’

దశాబ్దాల పాటు మీడియా రంగంలో సేవలందించిన అనేకమంది సీనియర్‌ జర్నలిస్టులు నేడు ఆర్థిక భరోసా లేక అనిశ్చిత జీవన సమరంలో పోరాడుతున్నారు. 20–30 ఏళ్లు పనిచేసిన వారికి నెలకు వచ్చే పెన్షన్‌ వెయ్యి–రెండు...

ఈ వేగం వరమా, శాపమా?

ఈ వేగం వరమా, శాపమా?

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల పరిశ్రమలకు ఇచ్చే ‘కన్సెంట్ టు ఎస్టాబ్లిష్’ (సీటీఈ), ‘కన్సెంట్ టు ఆపరేట్’ (సీటీఓ) అనుమతుల పరిశీలన కాలాన్ని గణనీయంగా తగ్గించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలీ...

ఆక్రమిత కశ్మీర్‌లో అల్లర్లు

ఆక్రమిత కశ్మీర్‌లో అల్లర్లు

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో పాకిస్థాన్‌ పాల్పడుతున్న దుర్మార్గాల నుంచి ప్రపంచం దృష్టి మరల్చడానికే ఆ దేశ రక్షణమంత్రి భారత్‌పై యుద్ధోన్మాద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ భారతప్రభుత్వం...

కులం గోడలు ఆ ఒక్కచోటేనా?

కులం గోడలు ఆ ఒక్కచోటేనా?

విద్య ద్వారా కులం అడ్డుగోడలు కూల్చుతామని రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడటాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఊహించలేం! సర్వాంతర్యామిలా కులం అన్నిరంగాల్లో పాతుకుపోయిన పరిస్థితుల్లో...

మూర్తీభవించిన జాతీయ సమైక్యత

మూర్తీభవించిన జాతీయ సమైక్యత

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరు వినగానే దేశభక్తి, సిద్ధాంత నిబద్ధత, జాతీయ సమైక్యత మనకు గుర్తుకొస్తాయి. 1943లో బెంగాల్‌లో సంభవించిన భయంకర కరవులో లక్షలాది ప్రజలు ఆకలి, పోషకాహార లోపంతో...



తాజా వార్తలు

మరిన్ని చదవండి