Home » Editorial » Kothapaluku
సేమ్టు సేమ్... అవే సన్నివేశాలు, అవే మాటలు! 2019 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా గాలిలో మేడలు కట్టారో, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా ఊహల్లో...
‘రావాలి జగన్- కావాలి జగన్’ అని ప్రజలు పలవరించి రెండున్నరేళ్లు దాటింది. ‘ఒక్క చాన్స్ ప్లీజ్’ అని ప్రజలను వేడుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్నారు...
‘కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కోసం పని చేస్తాను’ అని ఎన్నికల వ్యూహకర్తగా ప్రచారం పొందుతున్న ప్రశాంత్ కిశోర్ ఈ మధ్య ఎక్కడో ప్రకటించారు. ఆ వెంటనే ‘వద్దు వద్దు నరేంద్ర మోదీకే పని చేయండి’ అని...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలంగాణపై బోరు కొట్టినట్లుంది. ముఖ్యమంత్రి పదవి తన కాలి గోటికి సమానమని అప్పుడప్పుడూ వ్యాఖ్యానించే ఆయన, తన స్థాయికి ఆ పదవి సరిపోదని, జాతీయస్థాయి నాయకుడిగా..
నిజానికి ప్రజల్లో తన పట్టును తిరిగి పొందడానికి కావలసినంత వ్యవధి కేసీఆర్కు ఉంది. అయినా ఆ దిశగా చర్యలు తీసుకోకుండా బీజేపీ పెద్దలను కలిసి మంచి చేసుకోవడానికి ఎందుకు తొందరపడ్డారో తెలియదు. కొన్ని సందర్భాలలో కేసీఆర్....
‘సింగడు అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడు’... అన్నట్టుగా మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు ఉంది. రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్లు అవుతున్నా ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని అంశం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టుగా...
జగన్ రెడ్డికి ప్రస్తుత పరిస్థితి కల్పించిన ఖ్యాతి మాత్రం రఘురాజుకే దక్కుతుంది.
ఎన్టీఆర్.. అనే పేరులోనే వైబ్రేషన్ ఉంది. తెలుగునాట రాజకీయాలలో ప్రభంజనంలా దూసుకువచ్చిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలుగు నేలను ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలించారు. ‘ఈ శతాబ్దం నాది..
ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నందున ఆయనకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని రఘురాజు దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ పిటిషన్ వేసినందునే రఘురాజును....
భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై ఇక యుద్ధమే అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఉత్తుత్తిదేనా...