• Home » Editorial » Kothapaluku

కొత్త పలుకు

నీతిమాలిన చర్య ఏది, ఎవరిది..!?

నీతిమాలిన చర్య ఏది, ఎవరిది..!?

గతవారం నేను రాసిన కొత్త పలుకును పాక్షికంగా ఖండిస్తూ వైఎస్‌ షర్మిల ఒక ప్రకటన జారీ

అధికార అరాచకం!

అధికార అరాచకం!

‘‘ఆంధ్రప్రదేశ్‌లో గత 20 నెలలుగా రాజ్యాంగం దిశా నిర్దేశం చేసిన అన్ని సూత్రాలకు అనుగుణంగానే పరిపాలన సాగుతున్నది!’’... గణతంత్ర దినోత్సవం సందర్భంగా...

సీఎంల స్వయంకృతం!

సీఎంల స్వయంకృతం!

డామిట్‌ కథ అడ్డం తిరిగింది! కృష్ణా జలాలపై రెండు తెలుగు రాష్ర్టాలు జగడానికి దిగడంతో కేంద్ర ప్రభుత్వం ‘పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు’గా అధికారాన్ని హస్తగతం చేసుకుంది....

మూడు ముక్కలాట!

మూడు ముక్కలాట!

తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి, భారతీయ జనతాపార్టీకి మధ్య యుద్ధం మొదలైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్నట్టుగా ఇది ఉత్తుత్తి యుద్ధమా? నిజమైన యుద్ధమా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాలి...

జగన్‌ పైకి షర్మిల బాణం!

జగన్‌ పైకి షర్మిల బాణం!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి, ఆయన సోదరి వైఎస్‌ షర్మిలకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయా? ఇద్దరి మధ్యా మాటలు కూడా కరువయ్యాయా?...

జగన్‌.. కపట నాటకం!

జగన్‌.. కపట నాటకం!

‘‘తల్లీ చెల్లీ అంటూ ఏ సెంటిమెంటూ లేని సిల్లీ ఫెలోవి’’ అని అసెంబ్లీ రౌడీ చిత్రంలో మోహన్‌బాబు ఒక డైలాగ్‌ చెబుతాడు. శుక్రవారంనాటి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి...

అన్నా  చెల్లి.. నీళ్ల లొల్లి!

అన్నా చెల్లి.. నీళ్ల లొల్లి!

తెలంగాణ ప్రభుత్వం నిరంతరాయంగా జల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండడంతో తెలుగు రాష్ర్టాలకు చెందిన ప్రధాన జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు పులిచింతల కూడా ఖాళీ అవుతోంది....

‘పులివెందుల పులి’.. కాదు, పిల్లే!

‘పులివెందుల పులి’.. కాదు, పిల్లే!

తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందని అంటారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విషయంలో నూతన సంవత్సరంలో ఇలాగే జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండున్నరేళ్ల క్రితం ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత దేవుడు ఎంత గొప్ప స్ర్కిప్ట్‌ రాశాడో...

ధర్మ సంస్థాపనార్థాయ...

ధర్మ సంస్థాపనార్థాయ...

అమెరికాలో శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ వగైరాలు పటిష్ఠంగా ఉన్నాయి. కనుక మీడియా సైతం లొంగుబాటుకు నిరాకరించింది....

పరాకాష్ఠకు యుద్ధం..!

పరాకాష్ఠకు యుద్ధం..!

ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ, భారతీయ జనతా పార్టీకీ మధ్య యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంది. తెలంగాణపై కన్నేసిన బీజేపీ, తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్వహిస్తోంది....



తాజా వార్తలు

మరిన్ని చదవండి