Home » Editorial » Kothapaluku
హీరోలను జీరోలుగా చేశారు. స్టార్స్ను యాచకులుగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అహం సంతృప్తి చెందింది.
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా పంద్రాగస్టు రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోళ్ల నుంచి వెలువడిన సుభాషితాలు...
తమిళనాడులో జల్లికట్టు క్రీడను సుప్రీంకోర్టు నిషేధించడంతో తమిళులంతా ఒక్కటై ఉద్యమించారు. అమలులో ఉన్న చట్టాలకు అనుగుణంగా...
ఎదురుదాడి ఆయుధంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా కేంద్ర ప్రభుత్వంపై కూడా అదే ఎదురుదాడి మొదలెట్టింది. రాజ్యాంగ నిబంధనలను అతిక్రమించి అప్పులు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని...
ప్రజలు అధికారం ఇచ్చింది ప్రశ్నించేవాళ్లను అణచివేయడానికే అన్నట్టుగా రెండున్నరేళ్లుగా సాగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు చెక్ పడుతోందా? మూడు రోజుల క్రితం విజయవాడలో జరిగిన ఉద్యోగులు...
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలను జరుపుకొంటున్నాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించాం....
అవి తెలుసుకోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉంటే మంచిది....
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికీ, ఆయన సోదరి షర్మిలకు మధ్య అభిప్రాయభేదాలే గానీ విభేదాలు లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించినప్పటికీ...
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం పన్నిన వ్యూహంలో భాగంగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోంది.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కొత్త జిల్లాల ఏర్పాటు సరిపోతుందో లేక మరో కొత్త సమస్యను తెర మీదకు...