ఢిల్లీమద్యం కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను జైలుపాలు చేయడం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలిపించడం, దేశంలోని ప్రతిపక్ష నేతలు అందరినీ ఏదో ఒక కేసులో...
‘ప్రపంచంలో అతి పెద్ద దౌత్యవేత్తలు శ్రీకృష్ణుడు, హనుమంతుడు’ అని విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఇటీవల ముంబైలో తన పుస్తకావిష్కరణ సందర్భంగా వ్యాఖ్యానించారు...
‘దేశంలో ఆర్థిక కుంభకోణాలు జరిగినప్పుడు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రవేశించినప్పుడల్లా ఆ కేసుల విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని మా అనుభవం చెబుతోంది.
కాంగ్రెస్ చరిత్రలో బుధవారం నుంచి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవనున్నది. 1998 నుంచి కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించనున్నారు..
మండుటెండల్లో మండిపోయిన నేలపై ఉన్నట్లుండి వర్షం కురిస్తే, మట్టి పరిమళం అంతటా వ్యాపిస్తే, తడిసిపోయిన ఆనందంతో చెట్ల ఆకులు పలకరిస్తే ఎలా ఉంటుందో నిన్న మొన్నటి వరకు ఢిల్లీ వాసులకు...
‘నేటికాలం యుద్ధానికి అనువైనది కాదు. మనం ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం. ప్రజాస్వామ్యం, దౌత్యనీతి, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి...
భారత రాజకీయాల్లో ఈ విజయదశమి నుంచి కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయా? విజయదశమికి అటూ ఇటుగా దేశంలో కొన్ని రాజకీయ పరిణామాలు ప్రారంభం కావడమే ఈ ప్రశ్నకు ఆస్కారమిస్తోంది...
‘నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని ముందే తెలిస్తే నా కుర్తా మార్చుకుని వెళ్లేవాడిని..’ అని గుజరాత్ ప్రభుత్వ కొత్త సారథి భూపేంద్ర పటేల్ తన సన్నిహితులతో చెప్పారు. ఆదివారం ఉదయం బిజెపి శాసనసభా పార్టీ సమావేశానికి వెళ్లినప్పుడు...
భారత దేశంలో రాజ్యాంగం ప్రసాదించిన సమాఖ్య స్ఫూర్తిపై, ప్రజాస్వామ్యంపై భారతీయ జనతా పార్టీ, మోదీ ప్రభుత్వం చేస్తున్న తీవ్రమైన దాడులను ఎదుర్కొనేందుకు....
కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేయలేమని గతవారం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలో వాస్తవం లేదని...