2019, 2020, 2021... ఈ మూడు సంవత్సరాల లోనూ ప్రధాని మోదీ తన స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగాలలో ..
అస్థిరత, అసమతుల్యత, కల్లోలాల మధ్య స్థిరత్వం ఏర్పడుతుందని భౌతికశాస్త్రంలో నోబెల్ గ్రహీత ఇల్యా ప్రిగోజిన్ రచించిన ‘ఆర్డర్ అవుట్ ఆఫ్ కేయాస్’ పుస్తకానికి ముందు మాట రాసిన అల్విన్ టాఫ్లర్ అన్నారు...
రాబోయే సార్వత్రక ఎన్నికల్లో విజయం సాధించడానికి తన ఆయుధాలేమిటో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు...
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భావోద్వేగం అత్యంత సహజంగా కలుగుతుంది. రెండు రోజుల క్రితం జరిగిన బిజెపి పదాధికారుల...
ఈ ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశం 75వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఆసేతు హిమాచలం ఉత్సవాలు జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆ వేడుకలలో పాల్గొనాలని...
కొందరు ఆయన నుదుట విభూతి రేఖలు చూసి భక్తి పరవశులవుతారు. మరి కొందరు ఆయన ఊర్థ్వ పుండ్రాలను చూసి తన్మయత్వం చెందుతారు..
మహారాష్ట్రలో అనూహ్యంగా శివసేన చీలిపోయి బిజెపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తిరుగులేదనే అభిప్రాయం...
అహింస, సహాయ నిరాకరణోద్యమాల ద్వారానే పూర్ణ స్వరాజ్యం సాధించాలని మహాత్మాగాంధీ తీర్మానం ప్రవేశపెట్టిన చరిత్రాత్మకమైన కాంగ్రెస్...
మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత వారం ఢిల్లీకి వచ్చినప్పుడు మధ్యాహ్నం 15 మంది, సాయంత్రం అయిదారుగురు జాతీయ మీడియా ప్రతినిధులు ఆయనను కలుసుకునేందుకు వచ్చారు.
గతంలో బడ్జెట్ సమావేశాలంటే ఎంతో ఉత్కంఠ కలిగేది. ఆర్థిక మంత్రి ఒక్కో ప్రతిపాదనను ప్రకటిస్తుంటే ఆశ్చర్యం కలిగేది. దేశంలో అన్ని వర్గాలూ బడ్జెట్ కోసం ఎదురుచూసేవి...