ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా గత నాలుగు రోజులగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే బిజెపి అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే...
‘వివిధ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలన్న తపన తప్ప నాకు వేరే పని ఏమీ లేదు. హోంమంత్రిగా ఉన్నా, ఈ విషయమై నేను ఎంత సీరియస్గా ఉన్నానో తెలుసా? విభేదాలు పక్కన పెట్టండి...
‘మీరురాజ్యసభ చైర్మన్గా లేకపోవడం ఎంతో వెలితిగా కనిపిస్తోంది. మాతో ఇప్పుడు సరిగా మాట్లాడే వారే కనపడడం లేదు’ – మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పలువురి సమక్షంలో శివసేన ఎంపి...
భారత ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అనే వ్యవస్థ ఒకటి ఉన్నదా అన్న అనుమానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (రెండో విడత) ప్రారంభమై వారం రోజులవుతున్నప్పటికీ..
ఢిల్లీమద్యం కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను జైలుపాలు చేయడం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలిపించడం, దేశంలోని ప్రతిపక్ష నేతలు అందరినీ ఏదో ఒక కేసులో...
‘ప్రపంచంలో అతి పెద్ద దౌత్యవేత్తలు శ్రీకృష్ణుడు, హనుమంతుడు’ అని విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఇటీవల ముంబైలో తన పుస్తకావిష్కరణ సందర్భంగా వ్యాఖ్యానించారు...
‘దేశంలో ఆర్థిక కుంభకోణాలు జరిగినప్పుడు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రవేశించినప్పుడల్లా ఆ కేసుల విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని మా అనుభవం చెబుతోంది.
కాంగ్రెస్ చరిత్రలో బుధవారం నుంచి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవనున్నది. 1998 నుంచి కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించనున్నారు..
మండుటెండల్లో మండిపోయిన నేలపై ఉన్నట్లుండి వర్షం కురిస్తే, మట్టి పరిమళం అంతటా వ్యాపిస్తే, తడిసిపోయిన ఆనందంతో చెట్ల ఆకులు పలకరిస్తే ఎలా ఉంటుందో నిన్న మొన్నటి వరకు ఢిల్లీ వాసులకు...
‘నేటికాలం యుద్ధానికి అనువైనది కాదు. మనం ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం. ప్రజాస్వామ్యం, దౌత్యనీతి, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి...