స్థిరఆస్తుల అమ్మకంపై టీడీఎస్ వసూలు చేయాలన్న ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఇది సమాఖ్య స్ఫూర్తికి, రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి వ్యతిరేకమని...
‘ఓబుళాపురం అక్రమ మైనింగ్కు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డిపై కేసు 12 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని సిబిఐ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ముందు పెండింగ్లో ఉండడం దురదృష్టకరం. ఒక నేరానికి సంబంధించి...
చరిత్ర పునరావృత్తమవనున్నదా? 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2022 అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ సంఖ్యాబలం పెద్ద ఎత్తున పెరుగుతుందని, ఆ పార్టీ 47 సీట్లనుంచి 150 సీట్ల వరకు పెంచుకునే...
‘అత్యవసర ప్రస్తావన ఏమీ వద్దు. ఎవరైనా విడుదలయితే, కానివ్వండి, ఎవరినైనా ఉరితీస్తే తీయనివ్వండి, ఎవరినైనా ఖాళీ చేయిస్తే చేయనివ్వండి, ఎవరి ఇంటినైనా కూలగొడితే కూలగొట్టనివ్వండి...
దేశాధినేతగా దేశ రాజధాని నుంచి మొత్తం భారత దేశాన్ని శాసించాలనుకుంటున్న నరేంద్రమోదీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించలేకపోవడం...
‘ఒకప్పుడు తమ వలస రాజ్యాన్ని నడిపేందుకు బ్రిటిష్వారు రూపొందించిన పరిపాలనా వ్యవస్థే ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నిర్వహిస్తోంది...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకప్పుడు బహిరంగ సభల్లో ప్రసంగిస్తుంటే జనం కిక్కిరిసి కనిపించేవారు. ఆయన ప్రసంగాన్ని వినేందుకు లక్షలాది ప్రజలు ఉత్సుకతతో ఎదురు చూసేవారు...
దేశంలో ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రజల ఆస్తుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారంనాడు ప్రకటించారు....
ఒకపార్టీలో సైద్ధాంతిక విలువలు లేకపోతే ఆ పార్టీ దుస్థితి ఏ విధంగా ఉంటుందో ఇవాళ కాంగ్రెస్ను చూస్తే అర్థమవుతుంది. ఒక సైద్ధాంతిక నిబద్ధత ఉన్న పార్టీగా కాంగ్రెస్ ఎన్నడో...
‘పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాన్ని గుజరాత్ మాదిరి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుస్తాం’ అని కొందరు భారతీయ జనతా పార్టీ నేతలు...