• Home » Devotional

ఆధ్యాత్మికం

ఈ రాశి వారికి గుడ్ న్యూస్......

ఈ రాశి వారికి గుడ్ న్యూస్......

నేడు రాశిఫలాలు 27-1-2026 మంగళవారం, ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది...

ఈ రాశి వారికి గుడ్ న్యూస్.....

ఈ రాశి వారికి గుడ్ న్యూస్.....

నేడు రాశిఫలాలు 26-1-2026 సోమవారం, పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది.

ఆ రాశి వారికి ఈ వారం ఆదాయం బాగుంటుంది...

ఆ రాశి వారికి ఈ వారం ఆదాయం బాగుంటుంది...

ఆ రాశివారికి ఈ వారం ఆదాయం బాగుంటుందని జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే.. గ్రహస్థితి అనుకూలంగా ఉందని,. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుందని తెలుపుతున్నారు. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...

రథసప్తమి రోజు.. ఇలా చేస్తే..

రథసప్తమి రోజు.. ఇలా చేస్తే..

రథసప్తమి రోజు నదీస్నానం చేయడం వల్ల జన్మజన్మల పాపాలతోపాటు రోగాలు పోతాయని శాస్త్రం చెబుతుంది. ఈ రోజు.. జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని పండితులు సూచిస్తున్నారు.

ఈ రాశి వారికి గుడ్ న్యూస్....

ఈ రాశి వారికి గుడ్ న్యూస్....

నేడు రాశిఫలాలు 25-1-2026 ఆదివారం, సమావేశాలు, బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు.

తిరుమలలో సూర్యజయంతి వేడుకలకు సర్వం సిద్ధం..

తిరుమలలో సూర్యజయంతి వేడుకలకు సర్వం సిద్ధం..

మాఘ శుద్ధ సప్తమి నాడు వచ్చే రథ సప్తమిని సూర్య భగవానుడి జన్మదినంగా జరుపుకుంటారు. రథ సప్తమి రోజున తిరుమలలో సూర్య భగవానుడిని ఆరాధించడం ఎంతో పుణ్యం అని భక్తుల నమ్మకం.

ఈ రాశి వారికి గుడ్ న్యూస్..

ఈ రాశి వారికి గుడ్ న్యూస్..

నేడు రాశిఫలాలు 24-1-2026 - శనివారం, పదిమందికి ఉపయోగపడే పనులు చేపడతారు. సహకారం సంఘాలు, యూనియన్‌ కార్యకలాపాల్లో పాల్గొంటారు.....

మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం

మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం

గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు రూ.3.70 కోట్ల నిధులు విడుదల చేసింది.

తిరుమలలో రథసప్తమి వేడుకలు.. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

తిరుమలలో రథసప్తమి వేడుకలు.. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపట్టామని వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ సరస్వతీ దేవాలయాలు.. ఎక్కడున్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ సరస్వతీ దేవాలయాలు.. ఎక్కడున్నాయంటే?

వసంత పంచమి వేళ.. తెలుగు రాష్ట్రాల్లోని సరస్వతీ దేవి ఆలయాలకు భక్తులు భారీగా పోటెత్తారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సరస్వతీ దేవి దేవాలయాల గురించి ఓసారి పరిశీలిస్తే...



తాజా వార్తలు

మరిన్ని చదవండి