శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశివారికి ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృషభ రాశివారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్లు అందుకుంటారు.
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు.
తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమలకు రానున్నారు.
నేడు రాశిఫలాలు 19-03-2026 గురువారం, వేడుకలు, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు....
ఉగాది తెలుగువారి నూతన సంవత్సర వేడుక. ఇది వసంత రుతువు ఆరంభాన్ని, కొత్త జీవిత ఆశలను సూచిస్తుంది. ఈ పండుగ రోజున ఉగాది పచ్చడి చేసే సంప్రదాయం ఉంది. అయితే.. ఉగాది పచ్చడి ఎలా చేస్తారు? దీని ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
హిందూ ధర్మం ప్రకారం ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టడం సంప్రదాయం. ఇలా ప్రతీ పండుగకు, శుభకార్యాలకు గుమ్మానికి మామిడి ఆకులు కట్టడం వెనుక సంప్రదాయ కారణాలతో పాటు సైన్స్ కూడా ఉంది.
ఉగాది పచ్చడిలో వేపపూత వాడే సంప్రదాయం ఉంది. అయితే, ఉగాది పచ్చడిలో వేపపూతనే ఎందుకు వాడతారు? దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాది నాలుగు సార్లు అమ్మవారి నవరాత్రులు వస్తాయి. చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులు లేదా చైత్ర నవరాత్రులు అని పిలుస్తారు.
నేడు రాశిఫలాలు 18-03-2026 బుధవారం, అడుగడుగునా ఆటంకాలు ఎదురుకావడంతో ఆశాంతికి లోనవుతారు....