నేడు రాశిఫలాలు 20-11- 2025 గురువారం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది....
కార్తీకమాసం ఈ అమావాస్యతో అంటే.. నవంబర్ 20వ తేదీతో ముగుస్తోంది. ఆ మరునాడు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమని జరుపుకుంటారు. దీనిని పోలి స్వర్గం అని కూడా అంటారు. అంటే నవంబర్ 21వ తేదీ శుక్రవారం ఈ పోలి పాడ్యమిని జరుపుకుంటారు.
నేడు రాశిఫలాలు 19-11- 2025 బుధవారం, ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. కష్టంలో ఉన్న బంధుమిత్రులను పరామర్శిస్తారు...
నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు. అందుకే కార్తీక అమావాస్య రోజు సూర్యాస్తమయం అనంతరం.. నువ్వుల నూనెతో గుమ్మం ముందు, దేవుని వద్ద.. తులసికోట దగ్గర దీపం వెలిగించడం అత్యంత శు భప్రదమని సూచిస్తున్నారు.
నేడు రాశిఫలాలు 18-11- 2025 మంగళవారం వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పాత బకాయిలు వసూలవుతాయి....
ప్రతి రోజు తెల్లవారుజామున ప్రభాత సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తూ ఉంటారు. అలా ఎందుకు చేయాలి. అలా చేయడం వల్ల కలిగే లాభమేమిటి? ఎలాంటి ఫలితం ఉంటుందంటే..?
నేడు రాశిఫలాలు 17-11- 2025 సోమవారం, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అలాంటి వేళ.. ఈ మాసంలో వచ్చే కార్తీక మాస శివరాత్రి రోజు.. పరమశివుడిని ఇలా పూజిస్తే చాలా మంచిదని పండితులు వివరిస్తున్నారు.
ఆ రాశి వారికి ఈ వారం భారీగా ధన లాభం ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు... అయితే... కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే అవిశ్రాంతంగా శ్రమిస్తారని, మీ కృషి త్వరలో ఫలిస్తుందని తెలుపుతున్నారు. ఇంకా ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే...
నేడు రాశిఫలాలు 16-11- 2025 ఆదివారం, ఆర్థిక విషయాల్లో శ్రీవారు, శ్రీమతి సహకారం లభిస్తుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి...