అమావాస్య మిగులు తగులు రెండు రోజులు ఉంది. ఈ నేపథ్యంలో దీపావళి ఎప్పుడు వచ్చింది. ధన త్రయోదశి ఎప్పుడు చేసుకోవాలి. ఆ రోజు ఏ ఏ వస్తువులు కొనుగోలు చేయాలి.
దీపావళి నుంచి కొన్ని రాశుల వారికి జాక్ పాట్ కొట్టనున్నారు. ఈ రాశుల వారికి ఆ రోజు నుంచే ప్రారంభం కానుంది.
నేడు రాశిఫలాలు 14-10-2025 మంగళవారం గృహ నిర్మాణం, స్థలసేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటు కావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి....
దీపావళి రోజున తులసితో ఈ పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నేడు రాశిఫలాలు13-10-2025 సోమవారం కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి.
ఆధ్యాత్మిక యాత్రలు అనేకరకాలుగా ఉంటాయి. ఉత్తరాది, దక్షిణాది యాత్రలతో పాటు ప్రత్యేకంగా... కొందరు దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకుంటే... మరికొందరు శక్తి పీఠాలను చూడాలనుకుంటారు.
ఆ రాశి వారికి ఈ వారం రావాల్సిన ధనం అందుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. శుభసమయం సమీపిస్తోందని, అయితే.. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయని తెలుపుతున్నారు. ఇక.. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు. మొత్తంగా.. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
నేడూ రాశిఫలాలు 12-10-2025 ఆదివారం, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మార్కెటింగ్ రంగంలోని వారు లక్ష్యాలు సాధిస్తారు...
నేడూ రాశిఫలాలు 11-10-2025 శనివారం, కమ్యూనికేషన్లు, మార్కెటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ఏడాదికోసారి మాత్రమే తెరుచుకునే హాసనాంబ దేవి ఆలయం అంగరంగవైభవంగా భక్తజనం నినాదాల మధ్యన గురువారం తెరిచారు. హాసన్ జిల్లా ప్రజలు ఆదిదేవతగా కొలిచే హాసనాంబ ఆలయం మధ్యాహ్నం 12.19గంటలకు శాస్త్రోక్తంగా గర్భగుడి తలుపులు తెరిచారు.