ఈ వారం రాశిఫలాలు.. 22 - 28 ఫిబ్రవరి 2026.. ఆ రాశి వారు ఈ వారం అప్రమత్తంగా ఉండాలి. అలాగే తలపెట్టిన కార్యం సిద్థిస్తుంది. పరిస్థితులు చక్కబడతాయి.
నేడు రాశిఫలాలు 22-2-2026 ఆదివారం, బకాయిలు వసూలవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించి లాభాలు గడిస్తారు...
న్యూటన్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సు తొలిసారిగా ప్రయాణికులను ఎక్కించుకొని తిరుపతి-కాణిపాకం మధ్య రెండు ట్రిప్పులు నడిచింది. పుణెలోని న్యూటన్ సంస్థలో తయారైన ఈ బస్సు రెండు వారాల కిందట తిరుపతికి చేరుకుంది.
నేడు రాశిఫలాలు 21-2-2026 - శనివారం, కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మనసుకు శాంతినిస్తాయి.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అలాంటి వేళ ఈ ఏడాది చివరిలో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఇది చాలా పవర్ ఫుల్ అని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం వల్ల ఈ రాశుల వారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని అంటున్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదిదంపతులకు భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు.
తిరుమల శ్రీవారి వేదాశీర్వచనం టికెట్లను టీటీడీ కుదించింది. ఇకపై కేవలం ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే ఈ టికెట్లను కేటాయించాలని నిర్ణయించింది.
నేడు రాశిఫలాలు 20-2-2026 శుక్రవారం, అనుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు...
నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి.
నేడు రాశిఫలాలు 19-2-2026 గురువారం, తలపెట్టిన పనులకు ఆటంకాలు ఎదురయినా పట్టుదలతో శ్రమించి లక్ష్యాలు సాధిస్తారు...