నేడు రాశిఫలాలు 2-01-2026 - శుక్రవారం, మార్కెటింగ్, రవాణా, బోధన, కమ్యూనికేషన్ రంగాల వారు నిదానం పాటించాలి....
భారత దేశంలో ఎన్నో పవిత్ర పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.. అందులో ఒకటి షిర్డీ. కోట్లాది మంది భక్తులకు ఇది ఒక పవిత్ర నిలయం. కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే ‘సబ్ కా మాలిక్ ఏక్’ అనే సిద్దాంతం ఈ ఆలయ ప్రత్యేకత.
నేడు రాశిఫలాలు 1-1-2026 గురువారం, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఇంటర్య్వూలలో విజయం సాధిస్తారు....
నేడు రాశిఫలాలు 31-12-2025 - బుధవారం, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా విజయం సాధిస్తారు...
ఈ రోజు మంగళవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో ప్రముఖ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, సెలబ్రెటీలు వివిధ క్షేత్రాలను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు ఇలా చేస్తే.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందంటారు. అందుకోసం ఏం చేయాలంటే..
రామాయణం వినగానే మనకు గుర్తుకు వచ్చేది హనుమంతుడు. తన అపారమైన శక్తి, భక్తి, బుద్దిచాతుర్యంతో చేసిన పనుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతో కీలకమైనది.
తిరుమలలో శ్రీవారి ఆలయంలో సోమవారం అర్థరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అంతకుముందు మూల విరాట్టుకు అర్చకులు ఏకాంతంగా కైంకర్యాలను నిర్వహించారు.
నేడు రాశిఫలాలు 30-12-2025 మంగళవారం, ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది...
మన దేశంలో ఎన్నో ప్రాచీన, ఆధ్యాత్మిక కలిగిన శివాలయాలు ఉన్నాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా సరే శివాలయాలు కచ్చితంగా కనిపిస్తాయి. దేశంలో ప్రసిద్ధి పొందిన శివాలయాల ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..