ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత్ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) జీడీపీలో 2.3 శాతానికి పెరగవచ్చని విదేశీ బ్రోకరేజ్ సంస్థ...
హైదరాబాద్కు చెందిన బొండాడ ఇంజనీరింగ్కు అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ సిక్స్ నుంచి...
అమెరికాకు చెందిన సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ కలిసి హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ...
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో 9.9 శాతం వాటాను టీవీఎస్ వేణు గ్రూప్ కొనుగోలు చేయబోతోంది. అందులో భాగంగా...
అమెరికా ఆంక్షల మినహాయింపులు ఉన్నా, లేకపోయినా రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తామని భారత కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాలే తమకు ముఖ్యమని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
ఉదయం భారీ నష్టాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు కలిసి వచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయనే వార్తల వల్ల కూడా సూచీలు కోలుకున్నాయి.
దేశంలో నేడు బంగారం ధరలు మరింతగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
గత వారం తీవ్ర హెచ్చుతగ్గులకులోనైన పసిడి, వెండి ధరలు ఈ వారమూ అదే పంథాలో కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ప్రస్తుతం దేశంలో ధరలు ఎలా ఉన్నాయంటే..
హోర్ముజ్ జలసంధి దిగ్బంధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించటం లేదని మూడీస్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. వచ్చే శరదృతువు (అక్టోబరు-నవంబరు) వరకు...
భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది. మళ్లీ అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలవటం, ప్రపంచ చమురు, ఆర్థిక సంక్షోభాల భయాలు మార్కెట్లను...