• Home » Business

బిజినెస్

యూకో బ్యాంక్‌ లాభం రూ.656 కోట్లు

యూకో బ్యాంక్‌ లాభం రూ.656 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో యూకో బ్యాంక్‌ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి గాను బ్యాంక్‌ నికర లాభం 8 శాతం...

మళ్లీ 24,000 దిగువకు నిఫ్టీ

మళ్లీ 24,000 దిగువకు నిఫ్టీ

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. సెన్సెక్స్‌ 77,000, నిఫ్టీ 24,000 స్థాయిలను చేజార్చుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా..

గోద్రేజ్‌ క్యాపిటల్‌ గూటికి

గోద్రేజ్‌ క్యాపిటల్‌ గూటికి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కనకదుర్గ ఫైనాన్స్‌కు చెందిన గోల్డ్‌ లోన్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు...

కొనసాగుతున్న నష్టాలు.. 750 పాయింట్ల కిందకు సెన్సెక్స్..

కొనసాగుతున్న నష్టాలు.. 750 పాయింట్ల కిందకు సెన్సెక్స్..

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా దేశీయ సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 4 శాతం పెరిగి 94.72 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.

భారీగా పెరిగిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

భారీగా పెరిగిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

బుధవారం ఉదయం బంగారం ధరలు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

చమురు మంటలు.. భారీ నష్టాల్లో సూచీలు..

చమురు మంటలు.. భారీ నష్టాల్లో సూచీలు..

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర తిరిగి 90 డాలర్లు దాటింది. ప్రస్తుతం 1.2 శాతం పెరిగి 92 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.

పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

బుధవారం ఉదయం బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

మళ్లీ చమురు భయాలు

మళ్లీ చమురు భయాలు

అమెరికా-ఇరాన్‌ మధ్య మళ్లీ మొదలైన యుద్ధం మార్కెట్‌ని భయపెడుతోంది. ఇప్పటికే బ్రెంట్‌ క్రూడాయిల్‌ 90 డాలర్లు దాటింది. ఈ యుద్ధానికి తెరపడి, కీలకమైన...

ఇంటర్నెట్‌ లేకున్నా యూపీఐ చెల్లింపులు!

ఇంటర్నెట్‌ లేకున్నా యూపీఐ చెల్లింపులు!

తమ మొబైల్‌ ఫోన్‌లో ఇంటర్నెట్‌ లేకున్నా మర్చంట్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) వద్ద కస్టమర్లు యూపీఐ చెల్లింపులు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే...

మారుతి కార్లు మరింత ప్రియం

మారుతి కార్లు మరింత ప్రియం

కార్ల మార్కెట్‌ లీడర్‌ మారుతి సుజుకీ ఇండియా తన కార్ల ధరలను మరోసారి పెంచేందుకు సిద్ధమైంది. వచ్చే ఆగస్టు నుంచి అన్ని మోడళ్ల ధరలను...



తాజా వార్తలు

మరిన్ని చదవండి