దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది. ఇందుకోసం రూ.33,660 కోట్ల నిధులతో ‘భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన’ (భవ్య) పేరుతో ప్రత్యేక పథకం ప్రారంభించింది...
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారత ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ ఒకదశలో 929.38 పా యింట్లు ఎగబాకి 77,000కు చేరింది. చివరికి 633.29 పాయింట్ల లాభంతో...
ఎపిస్ బ్రాండ్ పేరుతో తేనెను మార్కెట్ చేస్తున్న ఎపిస్ ఇండియా వ్యాపార విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆరోగ్యానికి దోహదం చేసే ఖర్జూరాల్ని...
మిషన్ క్రిటికల్ డిఫెన్స్ ఎలకా్ట్రనిక్స్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు అమరరాజా గ్రూప్నకు చెందిన స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ ఆర్ అండ్ డీ కంపెనీ అమర రాజా డిజైన్ ఆల్ఫా...
ఆభరణాల రిటైలింగ్లోని జోస్ అలుక్కాస్ తమ కస్టమ ర్లు ఆభరణాలను స్మార్ట్ డివై్సల ద్వారా వర్చువల్గా చూడడంతో పాటు ధరించిన అనుభూతి...
ప్రీమియం ఇంగువ తయారీలో పేరెన్నిక గన్న ప్రముఖ కంపెనీ ఎల్జీ (లాల్జీ గోధూ అండ్ కంపెనీ) భారత్కు చెందిన అత్యంత...
ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎ్సఎన్ఎల్ను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. లోక్సభలో ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా...
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా మరో 10 శాతం కమర్షియల్ ఎల్పీజీ అందించేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే ఎల్పీజీ భారాన్ని తగ్గించి పైప్డ్ నేచురల్ గ్యాస్ వాడకాన్ని పెంచే రాష్ట్రాలకు మాత్రమే ఈ అదనపు సరఫరా వర్తిస్తుందని తెలిపింది.
సోమ, మంగళవారాల్లో భారీ లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం కూడా అదే జోరును ప్రదర్శించాయి. వరుసగా మూడో రోజు కూడా లాభాలతోనే రోజును ముగించాయి. అయితే డాలర్తో పోల్చుకుంటే రూపాయి (92.63) భారీగా పతనమైంది.
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో అంతర్జాతీయ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వైఫై కాలింగ్ ఆప్షన్ ద్వారా ఇన్కమింగ్ ఎస్ఎంఎస్లు ఉచితంగా పొందే సదుపాయం కల్పిస్తోంది.