• Home » Business

బిజినెస్

రూ.33,660 కోట్లతో భవ్య

రూ.33,660 కోట్లతో భవ్య

దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది. ఇందుకోసం రూ.33,660 కోట్ల నిధులతో ‘భారత్‌ ఔద్యోగిక్‌ వికాస్‌ యోజన’ (భవ్య) పేరుతో ప్రత్యేక పథకం ప్రారంభించింది...

3 రోజుల్లో రూ.9.18 లక్షల కోట్లు

3 రోజుల్లో రూ.9.18 లక్షల కోట్లు

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారత ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్‌ ఒకదశలో 929.38 పా యింట్లు ఎగబాకి 77,000కు చేరింది. చివరికి 633.29 పాయింట్ల లాభంతో...

ఎపిస్‌ ఇండియా నుంచి మసాలా ఖర్జూరం

ఎపిస్‌ ఇండియా నుంచి మసాలా ఖర్జూరం

ఎపిస్‌ బ్రాండ్‌ పేరుతో తేనెను మార్కెట్‌ చేస్తున్న ఎపిస్‌ ఇండియా వ్యాపార విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆరోగ్యానికి దోహదం చేసే ఖర్జూరాల్ని...

డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌లలోకి అమర రాజా

డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌లలోకి అమర రాజా

మిషన్‌ క్రిటికల్‌ డిఫెన్స్‌ ఎలకా్ట్రనిక్స్‌ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు అమరరాజా గ్రూప్‌నకు చెందిన స్పెషలైజ్డ్‌ ఇంజనీరింగ్‌ ఆర్‌ అండ్‌ డీ కంపెనీ అమర రాజా డిజైన్‌ ఆల్ఫా...

జోస్‌ అలుక్కాస్‌ కస్టమర్లకు ఏఆర్‌ అనుభవం

జోస్‌ అలుక్కాస్‌ కస్టమర్లకు ఏఆర్‌ అనుభవం

ఆభరణాల రిటైలింగ్‌లోని జోస్‌ అలుక్కాస్‌ తమ కస్టమ ర్లు ఆభరణాలను స్మార్ట్‌ డివై్‌సల ద్వారా వర్చువల్‌గా చూడడంతో పాటు ధరించిన అనుభూతి...

అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా ఎల్జీ ఇంగువ

అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా ఎల్జీ ఇంగువ

ప్రీమియం ఇంగువ తయారీలో పేరెన్నిక గన్న ప్రముఖ కంపెనీ ఎల్జీ (లాల్జీ గోధూ అండ్‌ కంపెనీ) భారత్‌కు చెందిన అత్యంత...

బీఎస్ఎన్ఎల్‌ను ప్రైవేటీకరించం సింధియా

బీఎస్ఎన్ఎల్‌ను ప్రైవేటీకరించం సింధియా

ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎ్‌సఎన్‌ఎల్‌ను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. లోక్‌సభలో ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా...

రాష్ట్రాలకు కేంద్రం 10 శాతం అదనపు కమర్షియల్ ఎల్‌పీజీ

రాష్ట్రాలకు కేంద్రం 10 శాతం అదనపు కమర్షియల్ ఎల్‌పీజీ

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా మరో 10 శాతం కమర్షియల్ ఎల్‌పీజీ అందించేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే ఎల్‌పీజీ భారాన్ని తగ్గించి పైప్డ్ నేచురల్ గ్యాస్ వాడకాన్ని పెంచే రాష్ట్రాలకు మాత్రమే ఈ అదనపు సరఫరా వర్తిస్తుందని తెలిపింది.

సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..

సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..

సోమ, మంగళవారాల్లో భారీ లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం కూడా అదే జోరును ప్రదర్శించాయి. వరుసగా మూడో రోజు కూడా లాభాలతోనే రోజును ముగించాయి. అయితే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (92.63) భారీగా పతనమైంది.

జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు

జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు

ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో అంతర్జాతీయ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వైఫై కాలింగ్‌ ఆప్షన్‌ ద్వారా ఇన్‌కమింగ్‌ ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పొందే సదుపాయం కల్పిస్తోంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి