దేశంలో తొలి వర్షపాత డెరివేటివ్ కాంట్రాక్టును ఈ నెల 29 నుంచి ప్రారంభించబోతున్నట్లు...
ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీని కలిశారు. మోదీ, మెలోనీ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరి స్నేహానికి గుర్తుగా 'మెలోడీ' అనే పదాన్ని వాడుతుంటారు.
ఓలా ఎలక్ట్రిక్ సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో త్రైమాసిక (Q4) ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నష్టాలు గత ఏడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ఆదాయం కూడా భారీగా పడిపోయింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంపిక చేసిన కొన్ని విభాగాల ఉద్యోగుల కోసం వారానికి రెండు రోజుల పాటు 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తూ కొత్త హైబ్రిడ్ పాలసీని తీసుకువచ్చింది. దీంతో ప్రధాని పిలుపునకు సానుకూలంగా స్పందించిన తొలి పెద్ద ప్రైవేట్ బ్యాంకుగా హెచ్డీఎఫ్సీ నిలిచింది.
ఉదయం నష్టాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు లాభపడింది. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు కలిసొచ్చింది.
మెటాలో మరోసారి లేఆఫ్స్ కలకలం రేగింది. ఈసారి దాదాపు 8 వేల మంది లేఆఫ్స్కు గురైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
భారత్లో పసిడి, వెండి ధరలు అనూహ్య రీతిలో మారుతున్నాయి. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరలు అంచనాలకు అందని రీతిలో మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
భారత కరెన్సీ రోజుకో సరికొత్త జీవితకాల కనిష్ఠానికి పతనమవుతోంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ మంగళవారం 50 పైసలు క్షీణించి రూ.96.70 వద్ద ఆల్టైం రికార్డు కనిష్ఠ...
గడిచిన ఏడాదిన్నర కాలంగా భారత స్టాక్ మార్కెట్లు క్షీణిస్తూ వస్తున్నాయి. దాంతో ప్రపంచంలోని అత్యంత విలువైన 100 లిస్టెడ్ కంపెనీల జాబితాలో భారత దిగ్గజ సంస్థలన్నీ స్థానం...