ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) త్వరలో ముగుస్తోంది. ఇంకా పది రోజుల సమయమే ఉంది. చాలా మంది ఇంకా తమ ట్యాక్స్ ప్లానింగ్ పెట్టుబడులు పూర్తి చేసి ఉండరు. ఈ పది రోజుల్లో ఈ పనులు....
వ్యాపార రంగంలో పోటీ పెరుగుతున్న ఈ కాలంలో కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకోవటానికి వివిధ రకాల వ్యూహాలను అమలు చేస్తుంటాయి. ముఖ్యంగా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు వంటి...
దేశీయ మార్కెట్లో జెనరిక్ సెమాగ్లుటైడ్ ఔషధాల వరద మొదలైంది. శనివారం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్ఫార్మా, గ్లెన్మార్క్ ఫార్మాతో పాటు మొత్తం ఏడు కంపెనీలు....
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా ఎస్ నరేంద్ర కుమార్ ఎన్నికయ్యారు...
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. నిన్న (మార్చ్ 20) హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,910 రూపాయలు.. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,550 రూపాయలు ఉండింది.
భారత్లో ప్రస్తుతం పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం నేపథ్యంలో నేడు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసే ఉంటాయి. అయితే, కేరళలో నిన్న ఈద్ జరుపుకోవడంతో నేడు బ్యాంకులు తెరిచే ఉండనున్నాయి.
దేశంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ అనిశ్చితులు, బలపడుతున్న డాలర్ కారణంగా లోహాల ధరలపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆదాయ పన్ను చట్టం, 2025 నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. ‘ఆదాయ పన్ను నిబంధనలు, 2026’ పేరుతో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ...
ఊబకాయాన్ని తగ్గించి, మధుమేహ వ్యాధిని నియంత్రించే ఔషఽధాల రంగంలో బహుళ జాతి కంపెనీల (ఎంఎన్సీ) గుత్తాధిత్యానికి తెరపడుతోంది.