వరుసగా రెండు రోజులు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కొద్దిపాటి లాభాలతో ముగిసాయి...
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దీపా జువెలర్స్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది....
అమెరికా-ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధి మూత పడటం కారణంగా ప్రపంచ మార్కెట్లో ప్రతీరోజూ 13 నుంచి 14 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ సప్లై నిలిచిపోయిందని ఇంటర్ నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తెలిపారు.
తన సంస్థలోని హెచ్ఆర్ ఉద్యోగులందర్నీ తొలగించిన బోల్ట్ కంపెనీ సీఈఓ రయన్ బ్రెస్లో సంచలనానికి తెరతీశారు. వారి వల్ల కొత్త సమస్యలు రావడం మినహా మరో ప్రయోజనం లేదంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
భారతీయ స్టాక్ మార్కెట్లు వారాంతం(శుక్రవారం)ట్రేడింగ్ను లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు పైకి కదిలాయి.
భారత్లో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా వెండి ధరలు మాత్రం ఓ మోస్తరు స్థాయిలో పెరిగాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ప్రపంచంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ప్రతీ రోజు వీటి ధరలు మారుతున్నాయి.
భారతీయ కుటుంబాల పొదుపు పెట్టుబడుల అలవాట్లు మారిపోతున్నాయి. గతంలోలా పొదుపు చేసిన మొత్తాన్ని వారు నగ నట్రా, ఇళ్లు, భూములు కొనుగోలు చేసేందుకు...
అరబిందో ఫార్మా.. గడిచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చి తో ముగిసిన త్రైమాసికానికి గాను రూ.921 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని...
ప్యారడైజ్ పేరుతో బిర్యానీ రెస్టారెంట్స్ను నిర్వహిస్తున్న ప్యారడైజ్ పుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, సమారా క్యాపిటల్.. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు...