• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

MINISTER: చిన్నారి వైద్య సాయానికి మంత్రి భరోసా

MINISTER: చిన్నారి వైద్య సాయానికి మంత్రి భరోసా

పట్టణానికి చెందిన హ నుమంతు కుమారుడు ఆర్నెల్ల లోకేష్‌ అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. మండలంలోని కౌకుంట్లలో ఆ చిన్నారి తల్లిదండ్రులు మంత్రిని కలిసి తమ కుమారుడిని కాపాడాలని విన్నవించారు. ప్రైమరీ ఈమో ఫాగో సైటిక్‌ లింపో ఇస్టియో సైటోసిస్‌ అనే వ్యాధితో బాధపడు తున్నాడని తెలిపారు.

కొత్తగా 107 పోలింగ్‌ కేంద్రాలు

కొత్తగా 107 పోలింగ్‌ కేంద్రాలు

Polling stations Proposals జిల్లాలో కొత్తగా 107 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణపై సమీక్ష నిర్వహించారు.

సైబర్‌ క్రైంపై ప్రత్యేక దృష్టి సారించండి

సైబర్‌ క్రైంపై ప్రత్యేక దృష్టి సారించండి

పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న సైబర్‌ క్రైం నేరాలపై దృష్టి సారించాలని విశాఖ పట్నం రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జెట్టి అన్నారు.

CAMERA: పనిచేయని సీసీ కెమెరాలు

CAMERA: పనిచేయని సీసీ కెమెరాలు

స్థానిక ఆర్టీసీ బ స్టాండ్‌ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బం దులు పడుతున్నారు. ఆర్టీసీ ప్రయాణికుల రక్షణ కోసం పోలీసులు పట్ట ణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిలో కొన్ని కెమెరాలకు లెన్సలు పోగా, మరికొన్ని పనిచేయ డంలేదు.

సాంకేతిక వినియోగంతో నేర నియంత్రణ

సాంకేతిక వినియోగంతో నేర నియంత్రణ

Treat people courteously ‘నేర నియంత్రణలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థంగా వినియోగించాలి. శాంతిభ ద్రతల పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాల’ని విశాఖపట్నం రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌జెట్టి పోలీసులను ఆదేశించారు.

స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి

స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం రణస్థలంలో ఎచ్చె ర్ల టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం విజయనగరం పార్లమెం టరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్య క్షతన జరిగింది.

 శాశ్వత లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోండి

శాశ్వత లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోండి

ప్రజా ప్రయోజనార్థం నిర్వహిస్తున్న శాశ్వత లోక్‌ అదాలత్‌ సేవలను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.

‘వీబీ-జీరామ్‌జీ’ ద్వారా 125 పనిదినాలు

‘వీబీ-జీరామ్‌జీ’ ద్వారా 125 పనిదినాలు

‘VB-Jeeramji’ scheme starting ‘వికసిత్‌ భారత్‌ - జీరామ్‌జీ’ పథకం ద్వారా కూలీలకు ఏడాదికి 125 పనిదినాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం మండలం గూడెం గ్రామంలో ‘వీబీ-జీరామ్‌జీ’ పథకాన్ని ఆయన ప్రారంభించారు.

‘కనీస వేతనాల కోసం ఐక్య పోరాటం’

‘కనీస వేతనాల కోసం ఐక్య పోరాటం’

వివిధ పరి శ్రమల కార్మికులు, అంగన్‌ వాడీ, ఆశా, వీవోఏ, మధ్యా హ్న భోజనం కార్మికులు, స్కీం వర్కర్లు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు కనీస వేతనం లేక ఇబ్బం దులు పడుతున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, శ్రామిక మహిళా కన్వీనర్‌ కె.నాగమణి అన్నారు.

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

విద్యా ర్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభు త్వం ఇచ్చే సౌకరాల్యను సక్రమంగా అందజే యాలని ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి