• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్

ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

వైసీపీ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజం

వైసీపీ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై, అసెంబ్లీని బహిష్కరిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే తీరుపై బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జగన్ అండ్ కో అసెంబ్లీలో మాట్లాడాలి.... పారిపోకూడదు.. మాధవ్ సెటైర్లు

జగన్ అండ్ కో అసెంబ్లీలో మాట్లాడాలి.... పారిపోకూడదు.. మాధవ్ సెటైర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్‌మెంట్‌కు దాతలు ముందుకు రావాలి: పెమ్మసాని చంద్రశేఖర్

ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్‌మెంట్‌కు దాతలు ముందుకు రావాలి: పెమ్మసాని చంద్రశేఖర్

ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్‌మెంట్‌కు దాతలు ముందుకు రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.

ప్రతిపక్షంలో ఉండాల్సిన వైసీపీ అసెంబ్లీకి ఎందుకెళ్లట్లేదు: రఘువీరారెడ్డి

ప్రతిపక్షంలో ఉండాల్సిన వైసీపీ అసెంబ్లీకి ఎందుకెళ్లట్లేదు: రఘువీరారెడ్డి

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లాలని, సభకు వెళ్లకపోవడం సరికాదని సీడబ్య్లూసీ సభ్యులు, మాజీమంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.. వరి, టమాటా పంటల ధ్వంసం

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.. వరి, టమాటా పంటల ధ్వంసం

చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం టీఎస్ అగ్రహారంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేశాయి. గ్రామంలోని పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు వరి, టమాటా పంటలను తొక్కి నాశనం చేశాయి.

ప్రియాంక కేసు దర్యాప్తు అధికారిగా పాటిల్ దేవరాజ్ నియామకం..

ప్రియాంక కేసు దర్యాప్తు అధికారిగా పాటిల్ దేవరాజ్ నియామకం..

మద్యం మత్తులో యువకులు కారు ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి మరణించిన వైద్య విద్యార్థి ప్రియాంక కేసు దర్యాప్తు అధికారిగా పాటిల్ దేవరాజ్‌ నియమితులయ్యారు.

శ్రీశైలం ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం.. బ్రేక్‌ఫెయిల్‌‌ కావడంతో డీసీఎం బోల్తా

శ్రీశైలం ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం.. బ్రేక్‌ఫెయిల్‌‌ కావడంతో డీసీఎం బోల్తా

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలానికి బియ్యం లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్‌కు బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కారును ఢీ కొట్టంది.

మమ్మల్ని అవమానించొద్దు.. వైసీపీ నేతలపై 2025 డీఎస్సీ ఉపాధ్యాయుల ధ్వజం

మమ్మల్ని అవమానించొద్దు.. వైసీపీ నేతలపై 2025 డీఎస్సీ ఉపాధ్యాయుల ధ్వజం

2025 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర ఆదివారం ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీగా ఉపాధ్యాయులు పాలుపంచుకున్నారు.

బలహీన వర్గాల, రైతుల అభ్యున్నతి కోసం గౌతు లచ్చన్న కృషి చేశారు: చంద్రబాబు, లోకేశ్

బలహీన వర్గాల, రైతుల అభ్యున్నతి కోసం గౌతు లచ్చన్న కృషి చేశారు: చంద్రబాబు, లోకేశ్

సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు పోస్టు పెట్టారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి