• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

 హేమకు అభినందనలు

హేమకు అభినందనలు

గుమ్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాల సంరక్షకురాలు హేమను గురువారం గరుగుబిల్లిలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అభినందించారు.

MPTC: పదవీకాలం ముగుస్తున్నా సమస్యలు తీరలేదు

MPTC: పదవీకాలం ముగుస్తున్నా సమస్యలు తీరలేదు

తాము ఎన్నికై ఐదేళ్లు పూర్తి అవుతున్నా మండల సమావేశాల్లో తాము చర్చించిన సమస్యలు తీరలే దంటూ ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వ హిం చారు.

VBGRAMG: వీబీ జీ రామ్‌జీ పథకం ప్రారంభం

VBGRAMG: వీబీ జీ రామ్‌జీ పథకం ప్రారంభం

మండలంలోని మోపిడి గ్రామంలో వికసిత భారత, గ్యారంటీ ఫర్‌ రోజ్‌ఘార్‌ అజీవికా మిషన గ్రామీణ పథకాన్ని జడ్పీ సీఈవో విజయలక్ష్మి గురువారం ప్రారంభిం చా రు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ వీబీజీ రాంజీ పథకం ద్వారా నిర్ణీత సమయంలోనే కూలీలకు బిల్లులు చెల్లిస్తారని, బిల్లుల చెల్లింపు ఆలస్యమైతే అందుకు పరిహారం ఇస్తారని తెలిపారు.

పంటల మార్పిడిపై దృష్టిసారించాలి

పంటల మార్పిడిపై దృష్టిసారించాలి

పంటల మార్పిడి వైపు దృష్టిసారిం చాలని కురుపాం ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాసరావు సూచించారు.

సర్‌ పకడ్బందీగా నిర్వహించండి: ఆర్డీవో

సర్‌ పకడ్బందీగా నిర్వహించండి: ఆర్డీవో

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని చీపురుపల్లి ఆర్డీవో, ఎలక్ర్టోరల్‌ రిజిస్ర్టేషన్‌ ఆఫీసర్‌ ఎం. సుధారాణి కోరారు.

నాణ్యత లోపించిన కూరగాయలు విక్రయించొద్దు

నాణ్యత లోపించిన కూరగాయలు విక్రయించొద్దు

రైతుబజా ర్లలో పారిశుధ్యం లోపిస్తే చర్యలు తీసుకుంటామని ఐఎస్వో రాష్ట్ర ఆడిటర్‌ అలపాటి శివయ్య తెలిపారు. నాణ్యత లోపించిన కూరగా యలను వినియోగ దారులకు వి క్రయించినా, వినియో గదారులకు తాగునీటి సదుపాయం కల్పించకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంక టరావు తెలిపారు.

LIGHTS: వెలగని హైమాస్ట్‌ లైట్లు

LIGHTS: వెలగని హైమాస్ట్‌ లైట్లు

పట్టణంలోని అనంతపురం- బళ్లారి జాతీయ రహదా రిపై ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లు వెలగడం లేదు. రాముల మ్మ గుడి నుంచి సత్యం కల్యాణమండపం వరకు రోడ్డు మధ్యలో హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేశారు. సగానికి పైగా లైట్లు వెలగడం లేదు.

 వైసీపీ హయాంలో సామాన్యులకు ఇబ్బందులు

వైసీపీ హయాంలో సామాన్యులకు ఇబ్బందులు

వైసీపీ ప్రభుత్వం సామాన్యుల నుంచి, మహారాజుల వరకు ఎవర్నీ వదలకుండా ఇబ్బందులను పెట్టిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అశోక్‌ గజపతిరాజును ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదని తెలిపారు.

సింగపూర్‌ విద్యావిధానం భేష్‌

సింగపూర్‌ విద్యావిధానం భేష్‌

Singapore's teaching method... beneficial if implemented కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టిసారించింది. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను అందుకోవాలనే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ ఏడాది మే 4 నుంచి 8 వరకు సింగపూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో కరిక్యూలమ్‌, విద్యావిధానం, బోధన పద్ధతులను పరిశీలించేందుకు మొదటి దశలో 37 మంది ఉపాధ్యాయులను అక్కడకు పంపించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి