• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్ మీటింగ్.. ఈసారి ఏయే అంశాలు చర్చిస్తారంటే..

AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్ మీటింగ్.. ఈసారి ఏయే అంశాలు చర్చిస్తారంటే..

ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో సదస్సు ఏర్పాట్లపై మంత్రులు, అధికారులను అడిగి సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకోనున్నారు. ఈ మేరకు క్యాబినెట్ భేటీలో సుమారు రూ.ల‌క్ష కోట్ల పెట్టుబ‌డుల‌కు ఆమోదం తెలపనున్నారు.

Janardhan Reddy: జగన్ పాలనలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి: మంత్రి జనార్దన్ రెడ్డి

Janardhan Reddy: జగన్ పాలనలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి: మంత్రి జనార్దన్ రెడ్డి

ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సీఎం చంద్రబాబు రోడ్లను అభివృద్ధి చేస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రోడ్ల అభివృద్దికి రూ.2800 కోట్లని కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిందని పేర్కొన్నారు బీసీ జనార్దన్ రెడ్డి.

Nara Lokesh: హిందాల్కో పెట్టుబడులు.. స్వాగతించిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh: హిందాల్కో పెట్టుబడులు.. స్వాగతించిన మంత్రి నారా లోకేశ్

2025-30 ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ విధానంలో భాగంగా అత్యంత వేగంగా ( ఫాస్ట్ ట్రాక్) అనుమతులు మంజూరు చేయడంతోపాటు ప్రోత్సాహక మద్దతును ఏపీ ప్రభుత్వం అందిస్తుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

Minister Lokesh On Education: షేక్ ఫిరోజ్ బాషా పిల్లల తలరాత మార్చారు.. మంత్రి లోకేష్ అభినందనలు

Minister Lokesh On Education: షేక్ ఫిరోజ్ బాషా పిల్లల తలరాత మార్చారు.. మంత్రి లోకేష్ అభినందనలు

పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు పాఠశాలలో విద్యా విప్లవం సృష్టిస్తున్న స్పెషల్ గ్రేడ్ టీచర్‌ షేక్ ఫిరోజ్ బాషాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందనల వర్షం కురిపించారు. పిడుగురాళ్ల తుమ్మలచెరువు పాఠశాల అభివృద్ధికి షేక్ ఫిరోజ్ బాషా విశేషంగా కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.

Tirumala Laddu Case: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు.. మరో కీలక మలుపు

Tirumala Laddu Case: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు.. మరో కీలక మలుపు

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. తన వివరాలను సిట్ బృందం అడగటంపై ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు సుబ్బారెడ్డి.

Montha Cyclone: మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం

Montha Cyclone: మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం

మొంథా తుఫాన్ విపత్తు కారణంగా రాష్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం ఏపీలో పర్యటించనుంది. ఈ బృందంలోని సభ్యులు రెండుగా విడిపోయి.. పలు జిల్లాల్లో పర్యటించనున్నారు.

CM Chandrababu: ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

CM Chandrababu: ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

ప్రజాప్రతినిధులు వారంలో ఒక రోజు ఖచ్చితంగా ప్రజావేదిక కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని ప్రజా సమస్యలను జిల్లా స్థాయిలో, అక్కడా పరిష్కారం కానివి రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాలని సూచించారు సీఎం చంద్రబాబు.

 Amaravati: రాజధాని అమరావతికి మరో శుభవార్త.. అసలు విషయమిదే..

Amaravati: రాజధాని అమరావతికి మరో శుభవార్త.. అసలు విషయమిదే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమరావతి డెవలప్‌మెంట్‌కి కావాల్సిన నిధులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

CM Chandrababu: తెలుగు తమ్ముళ్లకి మరో గుడ్‌ న్యూస్.. ఆ కమిటీలపై సీఎం చంద్రబాబు క్లారిటీ..!!

CM Chandrababu: తెలుగు తమ్ముళ్లకి మరో గుడ్‌ న్యూస్.. ఆ కమిటీలపై సీఎం చంద్రబాబు క్లారిటీ..!!

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం 11 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలోనే ఉండనున్నారు.

CM Chandrababu: ఎమ్మెస్కే ప్రసాద్‌ ప్రొటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: ఎమ్మెస్కే ప్రసాద్‌ ప్రొటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్

బీసీసీఐ మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు ప్రొటోకాల్ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రొటోకాల్ వివాదంపై టీడీపీ ఎంపీ సానా సతీష్‌పై సీఎం అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగ్గకుండా చూసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి