• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

వైసీపీని 'గొడ్డలి పార్టీ' అనకుంటే మరేమంటారు?: ఎమ్మెల్యే అహ్మద్

వైసీపీని 'గొడ్డలి పార్టీ' అనకుంటే మరేమంటారు?: ఎమ్మెల్యే అహ్మద్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, టీడీపీ నేత మహమ్మద్ నసీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి గొడ్డలి సంస్కృతిని పెంచి పోషించినందుకే జగన్ రెడ్డి పార్టీని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారని వ్యంగ్యంగా అన్నారు.

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్ సిగ్నల్

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలోని క్వాంటం వ్యాలీలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించతలపెట్టిన ట్విన్ ఆఫీస్ టవర్ల నిర్మాణానికి అధికారికంగా పరిపాలన అనుమతులు లభించాయి.

ఏపీలో ఎక్కడా విద్యుత్ కోతలు ఉండకూడదు: మంత్రి గొట్టిపాటి

ఏపీలో ఎక్కడా విద్యుత్ కోతలు ఉండకూడదు: మంత్రి గొట్టిపాటి

వేసవిలో ఎంత డిమాండ్ ఉన్నా విద్యుత్ కోతలు ఉండటానికి వీల్లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. అకాల వర్షాలు, అధిక వేడి వల్ల తాత్కాలిక కరెంట్ సమస్యలు తలెత్తిన్నా వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు.

కాస్త పట్టించుకోండి బాస్‌..

కాస్త పట్టించుకోండి బాస్‌..

పల్నాడు జిల్లాలో ఇప్పటికే పోలీసు అధికారులు, సిబ్బంది అసాంఘిక కార్యకలాపాలు అనేకం వెలుగు చూశాయి. పోలీసులే మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

ప్రజా రాజధానిపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: ఎంఏ షరీఫ్

ప్రజా రాజధానిపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: ఎంఏ షరీఫ్

రాజధాని అమరావతి నిర్మాణ పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యవేక్షణలో శరవేగంతో సాగుతున్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ తెలిపారు.

జలశక్తి శాఖ కార్యదర్శితో ఏపీ అధికారుల భేటీ.. పోలవరంపై కేంద్రం కీలక నిర్ణయం

జలశక్తి శాఖ కార్యదర్శితో ఏపీ అధికారుల భేటీ.. పోలవరంపై కేంద్రం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ నాడి పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌కు మరో రూ.3,300 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది.

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు హెల్త్ చెకప్

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు హెల్త్ చెకప్

ఏపీఎస్ఆర్టీసీలో అన్ని విభాగాల్లోని ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంస్థలోని ఉద్యోగులకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేసింది.

ఫుడ్ సేఫ్టీ ప్రధాన కార్యాలయంలో నలుగురి ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

ఫుడ్ సేఫ్టీ ప్రధాన కార్యాలయంలో నలుగురి ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

రాజధాని అమరావతిలోని ఫుడ్ సేఫ్టీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఉద్యోగస్థులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది.

కొద్ది రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతం: కేంద్ర మంత్రి పెమ్మసాని

కొద్ది రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతం: కేంద్ర మంత్రి పెమ్మసాని

గుంటూరులో శంకర్ విలాస్ సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి కోసం చేపట్టిన భూ సేకరణ జులై నాటికి పూర్తి అవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.

శ్రామికులే దేశ అభివృద్ధికి బలం: మంత్రి నారా లోకేశ్

శ్రామికులే దేశ అభివృద్ధికి బలం: మంత్రి నారా లోకేశ్

మే డే సందర్భంగా కార్మిక సోదరులందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ ప్రగతిలో కార్మికులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి