తెలంగాణ హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు సీజేఐ శంకుస్థాపన
ABN, Publish Date - Apr 05 , 2026 | 04:23 PM
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో హైకోర్టు జోన్- 2 భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శుంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
1/6
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో హైకోర్టు జోన్- 2 భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శుంకుస్థాపన చేశారు.
2/6
భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి
3/6
హైకోర్టు భవన సమూదాయం బ్లూ ప్రింట్ను సీజేఐకు వివరిస్తున్న అధికారులు
4/6
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు
5/6
శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
6/6
ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Updated at - Apr 05 , 2026 | 04:28 PM