Share News

గణేశ్‌ మండపాలకు ఉచిత విద్యుత్తు మంత్రి లోకేశ్‌ వెల్లడి

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:04 AM

వినాయకచవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసే చవితి పందిళ్లకు ఉచిత విద్యుత్తు అందించనున్నట్లు మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. ఉత్సవ కమిటీలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని ఎక్స్‌లో పేర్కొన్నారు.

గణేశ్‌ మండపాలకు ఉచిత విద్యుత్తు మంత్రి లోకేశ్‌ వెల్లడి

వినాయకచవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసే చవితి పందిళ్లకు ఉచిత విద్యుత్తు అందించనున్నట్లు మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. ఉత్సవ కమిటీలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

రెన్యువల్‌ అయ్యేలా చర్యలు చేపట్టండి

స్థానిక పోరుకు సన్నద్ధం..!

Updated Date - Sep 10 , 2026 | 05:04 AM