Karnataka: కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసులో దారుణ నిజాలు వెలుగులోకి..

ABN, Publish Date - Apr 21 , 2025 | 01:24 PM

Karnataka: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ భార్య చేతిలోనే దారుణంగా హత్యకు గురవడం కలకలం రేపుతోంది. ఆస్తి, తగాదాల విషయంలోనే భార్య పల్లవి ఈ అకృత్యానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించగా.. హత్య కేసులో మరికొన్ని భయంకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి..

Updated at - Apr 21 , 2025 | 01:32 PM