MLA Harish Rao: విచారణకు హాజరవుతా.. ఎవరికీ భయపడను..
ABN, Publish Date - Jun 07 , 2025 | 02:02 PM
కాళేశ్వరం కమిషన్ విచారణపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతానని హరీష్ తెలిపారు. కాళేశ్వరం కమిషన్కు తాము భయపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు.
కాళేశ్వరం కమిషన్ విచారణపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతానని హరీష్ తెలిపారు. కాళేశ్వరం కమిషన్కు తాము భయపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ ముందు వాస్తవాలను వాస్తవాలను ఉంచుతామని చెప్పారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ర్పచారాన్ని పటాపంచలు చేస్తామని తెలిపారు. బీజేపీకి ఎన్డీఎస్ఏ జేబు సంస్థలా మారిందని ఆయన పేర్కొన్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Jun 07 , 2025 | 02:02 PM