వాటీజ్‌ దిస్ నాన్సెన్స్ మంత్రి పొంగులేటి ..

ABN, Publish Date - Jan 26 , 2025 | 02:02 PM

కరీంనగర్‌: నగరంలో కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పర్యటనలో జరిగిన ఇబ్బందులపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం గా వ్యవహరించిన అధికారులకు మెమొలు జారీ చేసి వివరణ కోరారు.

కరీంనగర్‌: నగరంలో కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పర్యటనలో జరిగిన ఇబ్బందులపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం గా వ్యవహరించిన అధికారులకు మెమొలు జారీ చేసి వివరణ కోరారు. ఏర్పాట్లపైన తమను పదే పదే నెట్టడంపై రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కలెక్టర్‌పై అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. తాము వస్తే కనీసం ఏసీపీ, డీసీపీ కూడా అందుబాటులో ఉండారా.. అంటూ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో కలెక్టర్ ఎదుటే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అంటూ మంత్రి పొంగులేటి ఫైర్ అయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

యువతలో దేశభక్తి నింపాలనే సంకల్పంతో ..


ఈ వార్తలు కూడా చదవండి..

శివకళై తవ్వకాల్లో బయటపడిన ఇనుప పనిముట్లు

కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..

బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 26 , 2025 | 02:02 PM