గద్వాల జిల్లా: రైస్ మిల్లర్ల మాయాజాలం
ABN, Publish Date - Jan 21 , 2025 | 01:59 PM
గద్వాల: జిల్లాలో రైస్ మిల్లర్ల మాయాజాలం బయటపడింది. జిల్లాలో భారీగా సీఎంఆర్ వడ్ల మార్పిడి జరిగినట్లుగా సివిల్ సప్లై, విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో తేలింది. జిల్లాలో సేకరించిన స్న వడ్లను కర్నాటక రాష్ట్రానికి తరలించి అక్కడి నుంచి సన్నవడ్లకు బదులు దొడ్డు వడ్లను తీసుకువచ్చినట్లుగా అధికారులు గుర్తించారు.
గద్వాల: జిల్లాలో రైస్ మిల్లర్ల మాయాజాలం బయటపడింది. జిల్లాలో భారీగా సీఎంఆర్ వడ్ల మార్పిడి జరిగినట్లుగా సివిల్ సప్లై, విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో తేలింది. జిల్లాలో సేకరించిన సన్న వడ్లను కర్నాటక రాష్ట్రానికి తరలించి అక్కడి నుంచి సన్నవడ్లకు బదులు దొడ్డు వడ్లను తీసుకువచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. 37 రైస్ మిల్లుల్లో 25 వేల క్వింటాల సన్న వడ్లు మాయమయ్యాయి. అధికార పార్టీ నేత ఫిర్యాదుతో సివిల్ సప్లై, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గద్వాల జిల్లాలో మొత్తం 61 రైస్ మిల్లులు ఉన్నాయి. అయితే సేకరించిన సన్నవడ్లను పక్క రాష్ట్రానికి తరలించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
ఏపీ ప్రజలు ఎగిరిగంతేసే వార్త..
ఈ వార్తలు కూడా చదవండి..
రియల్ ఎస్టేట్ ఏజెంట్పై చేయి చేసుకున్న ఈటల..
ఫిబ్రవరి 15 కోసం ఎదురుచూస్తున్నా: సింగర్ శ్రీరామ్
దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 21 , 2025 | 01:59 PM