జగన్ సోదరుడికి సంక్రాంతి కానుక..
ABN, Publish Date - Jan 29 , 2025 | 02:01 PM
అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పాడి ఏడు నెలలు అవుతున్నా.. జగన్ సానుభూతి పరులు తమ స్వామి భక్తిని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్కు వరుసకు సోదరుడు అయిన పులివెందులకు చెందిన వైఎస్ వెంకట్ రెడ్డికి సంక్రాంతి పండుగ సమయంలో ఏపీ ఘనుల శాఖ లీజు రూపంలో భారీ కానుక ఇచ్చింది.
అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పాడి ఏడు నెలలు అవుతున్నా.. జగన్ సానుభూతి పరులు తమ స్వామి భక్తిని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్కు వరుసకు సోదరుడు అయిన పులివెందులకు చెందిన వైఎస్ వెంకట్ రెడ్డికి సంక్రాంతి పండుగ సమయంలో ఏపీ ఘనుల శాఖ లీజు రూపంలో భారీ కానుక ఇచ్చింది. కడప జిల్లా వేములలో దాదాపు రూ. వంద కోట్ల విలువైన ముగ్గురాయి నిల్వలను లీజుకు కట్టబెట్టింది. సెలవు రోజు ఈ నెల 15న (కనుమ పండుగ రోజు) లీజుకు కేటాయిస్తూ ఘనుల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఫైలు ఆఘ మేఘాలపై కదలడం వెనుక కడప జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేత ఒకరి సహకారం ఉన్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
ఆ ఫిర్యాదులో బాబు పేరు లేదు: జీవి రెడ్డి
ఈ వార్తలు కూడా చదవండి..
పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు..
కేటీఆర్, హరీష్రావులపై మంత్రి కోమటిరెడ్డి ఏమన్నారంటే..
వారితో పర్యటన చాలా సంతృప్తి ఇచ్చింది..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 29 , 2025 | 02:01 PM