ఆ ఫిర్యాదులో బాబు పేరు లేదు: జీవి రెడ్డి

ABN, Publish Date - Jan 29 , 2025 | 01:37 PM

అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్ గౌతమ్ రెడ్డిపై ప్రస్తుత ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుపై కక్ష్య పూరితంగానే కేసు పెట్టారని వెల్లడించారు. ఫిర్యాదు గౌతమ్ రెడ్డి చేస్తే అందులో మరొకరిపేరు ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్ గౌతమ్ రెడ్డిపై ప్రస్తుత ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుపై కక్ష్య పూరితంగానే కేసు పెట్టారని వెల్లడించారు. ఫిర్యాదు గౌతమ్ రెడ్డి చేస్తే అందులో మరొకరిపేరు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఫిర్యాదులో చంద్రబాబు పేరు కూడా లేదని.. కానీ తర్వాత చంద్రబాబు పేరు ఎలా చేర్చారంటూ ఆయన ధ్వజమెత్తారు. చార్జిషీట్‌ను కోర్టు రిజెక్ట్‌ చేస్తే జగన్ సొంత పత్రిక సాక్షిలో తప్పుడు వార్తలు రాశారన్నారు. అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించారంటూ జీవి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు..


ఈ వార్తలు కూడా చదవండి..

కేటీఆర్, హరీష్‌రావులపై మంత్రి కోమటిరెడ్డి ఏమన్నారంటే..

వారితో పర్యటన చాలా సంతృప్తి ఇచ్చింది..

ఈనెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 29 , 2025 | 01:37 PM