Share News

Hyderabad: అధికారిక లాంఛనాలతో జస్టిస్‌ గిరిజా ప్రియదర్శిని అంత్యక్రియలు

ABN , Publish Date - May 06 , 2025 | 04:09 AM

అనారోగ్యంతో కన్నుమూసిన హైకోర్టు న్యాయమూర్తి గిరిజా ప్రియదర్శిని అంత్యక్రియలు సోమవారం ప్రభుత్వ అధికార లాంఛనాలతో రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో జరిగాయి.

Hyderabad: అధికారిక లాంఛనాలతో జస్టిస్‌ గిరిజా ప్రియదర్శిని అంత్యక్రియలు

  • నివాళులు అర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి

రాయదుర్గం, మే 5(ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో కన్నుమూసిన హైకోర్టు న్యాయమూర్తి గిరిజా ప్రియదర్శిని అంత్యక్రియలు సోమవారం ప్రభుత్వ అధికార లాంఛనాలతో రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో జరిగాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఆమె పార్దివ దేహానికి నివాళులు అర్పించారు. పోలీసులు మూడు రౌండ్‌లు గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Telangna News And Telugu News

Updated Date - May 06 , 2025 | 04:09 AM