Khammam: ఖమ్మంలో తిరంగా ర్యాలీని ప్రారంభించిన మంత్రి తుమ్మల..

ABN, Publish Date - Aug 14 , 2025 | 07:56 PM

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా ఖమ్మంలో తిరంగా ర్యాలీని ప్రారంభించారు.

Updated at - Aug 14 , 2025 | 07:56 PM