జేఈఈ మెయిన్ పరీక్షలకు విద్యార్థులు
ABN, Publish Date - Jan 22 , 2025 | 11:57 AM
హైదరాబాద్: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఎల్బీనగర్ ఆయాన్ డిజిటల్లో జేఈఈ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు..
1/6
ఎల్బీనగర్ ఆయాన్ డిజిటల్లో జేఈఈ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు
2/6
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
3/6
సమయం కావడంతో ఎగ్జామ్ సెంటర్ వద్దకు పరుగులు తీస్తున్న ఓ విద్యార్థి..
4/6
ఎగ్జామ్ రాసేందుకు సెంటర్ వద్ద ఎదురు చూస్తున్న విద్యార్థులు..
5/6
పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థుల సందడి...
6/6
హైదరాబాద్, ఎల్బీనగర్లోని ఓ సెంటర్ వద్ద జేఈఈ ఎగ్జామ్ రాసేందుకు బారులు తీరిన విద్యార్థులు..
Updated at - Jan 22 , 2025 | 11:57 AM