CM Revanth Reddy: కవి అందెశ్రీ సంస్మరణ సభ.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Nov 23 , 2025 | 11:29 AM

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ సంస్మరణ సభ శనివారం నాడు రవీంధ్ర భారతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అందెశ్రీ సేవలను గుర్తుచేసుకున్నారు. అందెశ్రీకి నివాళి అర్పించారు.

 CM Revanth Reddy: కవి అందెశ్రీ సంస్మరణ సభ.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి 1/7

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ సంస్మరణ సభ శనివారం నాడు రవీంధ్ర భారతిలో జరిగింది.

 CM Revanth Reddy: కవి అందెశ్రీ సంస్మరణ సభ.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి 2/7

ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 CM Revanth Reddy: కవి అందెశ్రీ సంస్మరణ సభ.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి 3/7

ఈ సందర్భంగా అందెశ్రీ సేవలను గుర్తుచేసుకున్నారు. అందెశ్రీకి నివాళి అర్పించారు.

 CM Revanth Reddy: కవి అందెశ్రీ సంస్మరణ సభ.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి 4/7

కవి అందెశ్రీ.. అక్షర వాహినితో ‘నిప్పుల వాగు’ను పారించి… మాయమైపోతున్న మనిషిని మనిషికి తిరిగి పరిచయం చేశారని ప్రశంసించారు సీఎం రేవంత్‌రెడ్డి.

 CM Revanth Reddy: కవి అందెశ్రీ సంస్మరణ సభ.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి 5/7

తెలంగాణ అస్థిత్వ పోరులో ఊరూరా ‘జయ జయహే తెలంగాణ’ గళమై వినిపించారని కొనియాడారు సీఎం రేవంత్‌‌రెడ్డి.

 CM Revanth Reddy: కవి అందెశ్రీ సంస్మరణ సభ.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి 6/7

తెలంగాణ ఉద్యమ అణిచివేతపై, నియంతృత్వ పాలనపై నిరసన గళాన్ని ఎక్కు పెట్టి అందెశ్రీ పోరాడారని తెలిపారు సీఎం రేవంత్‌‌రెడ్డి.

 CM Revanth Reddy: కవి అందెశ్రీ సంస్మరణ సభ.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి 7/7

అందెశ్రీ చివరి ఊపిరి వరకు తెలంగాణకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. అందెశ్రీ తన యాదిలో ఎప్పటికీ మెదులుతూనే ఉంటారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated at - Nov 23 , 2025 | 11:34 AM