Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా భారత్‌.. అంబరాన్నంటిన సంబురాలు

ABN, Publish Date - Mar 10 , 2025 | 07:56 AM

ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా ఇండియా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో ఛేదించింది. భారత్ గెలవడంతో హైదరాబాద్‌లో సంబురాలు అంబరాన్నంటాయి.

Updated at - Mar 10 , 2025 | 07:59 AM