Shashi Tharoor team: విజయవంతంగా కొలంబియా పర్యటన ముగించుకున్న ఎంపీ శశిథరూర్ బృందం
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:05 PM
విజయవంతంగా కొలంబియా పర్యటన ముగించుకున్న ఎంపీ శశిథరూర్ బృందం తమ పర్యటనలో చివరి మజిలీగా ఆదేశంలోని భారత రాయబారి ఇంట్లో విందు చేసింది. ఈ సందర్భంగా ఆ దేశంలోని పలువురు భారతీయ ప్రముఖులతో ముచ్చటించింది.
1/7
కొలంబియా పర్యటన ముగించుకున్న శశిథరూర్ బృందం
2/7
భారత రాయబారి వాన్లాల్హుమా ఇంట్లో చివరి మజిలీ.. పసందైన విందు
3/7
రాజధాని బొగోటాలో భారతీయ సమాజంతో థరూర్ బృందం ఆత్మీయ సమావేశం
4/7
ఆపరేషన్ సిందూర్ ఔట్ రీచ్లో భాగంగా బహుళ పార్టీల ప్రతినిధి బృందం పర్యటన
5/7
మే 31, 2025తో కొలంబియా దౌత్య పర్యటన ముగించిన శశిథరూర్ ప్రతినిధివర్గం, పార్టీకి హాజరైన మాజీ కొలంబియన్ రాయబారి మరియానా పచెకో
6/7
భారతదేశ జీరో-టాలరెన్స్ ఉగ్రవాద విధానాన్ని చాటి చెప్పిన భారత ప్రతినిధులు
7/7
భారత్-కొలంబియా సంబంధాలు, వాణిజ్య బలోపేతంపై దృష్టి, ఈ సెండాఫ్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్గా తుషార్ అతని భార్య వనిత
Updated at - Jun 01 , 2025 | 12:05 PM