Maha Shivaratri: నంబూరులో శివరాత్రి వేడుకల్లో సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Feb 26 , 2025 | 10:19 PM

శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీలోని నంబూరు వద్ద 'మహాభక్తి ఛానల్' ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. భక్తులు భారీగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు పాల్గొన్నారు. రాష్ట్ర సుభీక్ష్యంగా ఉండాలని వారు కోరుకున్నారు. సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు.

Updated at - Feb 27 , 2025 | 02:22 PM