Maha Shivaratri: నంబూరులో శివరాత్రి వేడుకల్లో సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Feb 26 , 2025 | 10:19 PM
శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీలోని నంబూరు వద్ద 'మహాభక్తి ఛానల్' ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. భక్తులు భారీగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు పాల్గొన్నారు. రాష్ట్ర సుభీక్ష్యంగా ఉండాలని వారు కోరుకున్నారు. సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు.
1/6
శివరాత్రి పర్వదినం సందర్భంగా నంబూరు వద్ద 'మహాభక్తి ఛానల్' ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం జరిగింది.
2/6
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని శివుడికి పాలతో అభిషేకం చేశారు.
3/6
మహారుద్రాభిషేకం చేస్తున్న బ్రాహ్మణులు
4/6
మహారుద్రాభిషేకంలో సీఎం చంద్రబాబు
5/6
శివుడికి మహారుద్రాభిషేకం చేస్తున్న నిర్వాహకులు
6/6
సీఎం చంద్రబాబును సన్మానిస్తున్న నిర్వాహకులు
Updated at - Feb 27 , 2025 | 02:22 PM