Governor Abdul Nazeer: విజయవాడ ఉత్సవ్లో పాల్గొన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
ABN, Publish Date - Sep 23 , 2025 | 08:41 PM
విజయవాడలో రెండో రోజు భవానిపురం పున్నమి ఘాట్లో విజయవాడ ఉత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. రెండో రోజు వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
1/10
విజయవాడలో రెండో రోజు భవానిపురం పున్నమి ఘాట్లో విజయవాడ ఉత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.
2/10
రెండో రోజు వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
3/10
సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
4/10
ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఎంపీ కేశినేని శివనాథ్ ఘన స్వాగతం పలికారు.
5/10
గవర్నర్ అబ్దుల్ నజీర్కు పూల బొకే అందజేస్తున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పలువురు నేతలు
6/10
విజయవాడ ఉత్సవ్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు
7/10
సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రముఖులు
8/10
గవర్నర్ అబ్దుల్ నజీర్కు హారతి ఇస్తున్న బ్రాహ్మణులు
9/10
వేదిక వద్ద గవర్నర్ అబ్దుల్ నజీర్
10/10
విజయవాడ ఉత్సవ్.. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సరిగమ విజేత వాగ్దేవి గానామృతంతో పాటు విజయవాడకు చెందిన తన్మయి బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు.
Updated at - Sep 23 , 2025 | 08:45 PM