CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు దంపతులకి లండన్లో ఘన స్వాగతం
ABN, Publish Date - Nov 02 , 2025 | 09:56 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇవాళ(ఆదివారం) లండన్ చేరుకున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు దంపతులకి లండన్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులతో తెలుగు కుంటుబాలు ఫొటోలు దిగాయి. సీఎం దంపతులను తెలుగు కుంటుబాలు అప్యాయంగా పలకరించాయి.
1/7
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇవాళ(ఆదివారం) లండన్ చేరుకున్నారు.
2/7
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు దంపతులకి లండన్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి.
3/7
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులతో తెలుగు కుంటుబాలు ఫొటోలు దిగాయి.
4/7
సీఎం దంపతులను తెలుగు కుంటుబాలు అప్యాయంగా పలకరించాయి.
5/7
సీఎం చంద్రబాబు దంపతులకి స్వాగతం పలుకుతున్న అధికారులు.
6/7
ఐవోడీ సంస్థ నుంచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులని నారా భువనేశ్వరి అందుకోనున్నారు.
7/7
అయితే, సోమవారం వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు లండన్లో భేటీ కానున్నారు.
Updated at - Nov 02 , 2025 | 10:01 PM