జగన్ పాలనపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
ABN, Publish Date - Jan 29 , 2025 | 08:02 PM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్కు భారీగా తరలివచ్చిన ప్రజలు వినతి పత్రాలు అందజేశారు.
1/5
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
2/5
జగన్ హయాంలో నష్టపోయిన బాధితులు అమరావతిలోని టీడీపీ గ్రీవెన్స్ సెల్లో తమ బాధలు చెప్పుకున్నారు.
3/5
ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, సీడాప్ ఛైర్మన్ దీపక్ రెడ్డి పాల్గొన్నారు.
4/5
బాధితుల నుంచి వినతి పత్రాలు తీసుకొని ఆయా జిల్లాల కలెక్టర్లకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.
5/5
అధికారం అడ్డం పెట్టుకొని జగన్ చేసిన అక్రమాలకు ప్రజలు బలయ్యారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు.
Updated at - Jan 29 , 2025 | 08:03 PM