జగన్ పాలనపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

ABN, Publish Date - Jan 29 , 2025 | 08:02 PM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్‌కు భారీగా తరలివచ్చిన ప్రజలు వినతి పత్రాలు అందజేశారు.

Updated at - Jan 29 , 2025 | 08:03 PM