ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియాపై వెలువెత్తిన నిరసన
ABN, Publish Date - Jun 10 , 2025 | 09:15 PM
సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు పై రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపిన తెలుగు మహిళలు.
1/10
సాక్షి మీడియాను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మహిళలు నిరసన వ్యక్తం చేసారు
2/10
రాజధాని అమరావతి, మహిళలపై జర్నలిస్ట్లు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగు మహిళలు ఖండించారు
3/10
రాష్ట్ర మహిళలందరికీ తక్షణమే సాక్షి మీడియా యాజమాన్యం క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలు ప్లకార్డులు ప్రదర్శించారు
4/10
పలు చోట్ల సాక్షి దినపత్రికను తగలబెట్టి చెప్పులతో కొట్టి నిరసన తెలియజేశారు
5/10
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది తెలుగు మహిళలు ర్యాలీలు చేశారు
6/10
జగన్, భారతి రెడ్డిలు మహిళలకు క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు
7/10
తిరుపతి జీవకోనలో స్వచ్ఛందంగా నిరసన తెలిపిన తెలుగు మహిళలు
8/10
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి చెప్పుతో కొట్టిన మహిళలు
9/10
చిత్తూరులో సాక్షి పేపర్ మూసేయాలని, భారతి రెడ్డిని అరెస్ట్ చేయాలని నిరసన ర్యాలీ చేపట్టి సాక్షి పేపర్ను దహనం చేసిన మహిళలు
10/10
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దేవీచౌక్లో ర్యాలీ నిర్వహించి సాక్షి పత్రికలను తగలబెడుతున్న కూటమి మహిళా నాయకులు
Updated at - Jun 10 , 2025 | 09:15 PM