• Home » Jagan Mohan Reddy

Jagan Mohan Reddy

PM-ABHIM నిధుల వినియోగంలో గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యం..

PM-ABHIM నిధుల వినియోగంలో గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యం..

పీఎం-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) అమలులో ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం నిధుల వినియోగంలో విఫలమైందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. 2021 నుంచి 2024 మధ్య కేంద్రం విడుదల చేసిన నిధుల్లో కొంత భాగం మాత్రమే వినియోగించారని తెలిపింది.

జగన్ పీఏ కేఎన్ఆర్ ఆస్తుల చిట్టా..

జగన్ పీఏ కేఎన్ఆర్ ఆస్తుల చిట్టా..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పీఏ కె. నాగేశ్వరరెడ్డి (కేఎన్‌ఆర్‌)పై భారీ స్థాయిలో అక్రమ ఆస్తుల ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్‌ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కేఎన్‌ఆర్‌ ఖాతాల్లో కోట్ల వర్షం!

కేఎన్‌ఆర్‌ ఖాతాల్లో కోట్ల వర్షం!

లక్షల్లో వచ్చి పడిన సొమ్ములు! అలాంటి లావాదేవీలు వందలు, వేలల్లోనే! మొత్తంగా కోట్ల రూపాయల వర్షం! ఇదంతా మాజీ సీఎం జగన్‌ పీఏ కేఎన్‌ఆర్‌ దందాల వ్యవహారం! ఆయన భార్య, బావమరిది....

మహిళల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదం: మంత్రి సవిత

మహిళల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదం: మంత్రి సవిత

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మరోసారి నిప్పులు చెరిగారు. సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో మంత్రి సవిత విలేకర్లతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మహిళల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఉక్కు.. తుక్కు!

ఉక్కు.. తుక్కు!

పేరేమో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణ పథకం..! పైగా జగనన్న కాలనీలనే పేరు..! చేసిందంతా దోపిడీ, మోసం..! నాడు జగన్‌ హయాంలో పేదల పేరిట కోట్లాది రూపాయలు దోచేశారు. భూముల చదును పేరిట దోపిడీ. సిమెంట్‌ కొనుగోళ్లలో అక్రమాలు.

అంబటిపై.. జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: వర్ల రామయ్య

అంబటిపై.. జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: వర్ల రామయ్య

వైఎస్ జగన్ పార్టీ రాజకీయ పార్టీనా లేక రౌడీల పార్టీనా అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటిపై జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..

Andhra Pradesh: నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియని వ్యక్తి జగన్: సీఎం చంద్రబాబు

Andhra Pradesh: నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియని వ్యక్తి జగన్: సీఎం చంద్రబాబు

ఇటీవల నదుల అనుసంధానం, రాయలసీమ ప్రాజెక్టులపై జగన్ విమర్శలు చేశారు. జగన్ చేస్తున్న విమర్శలకు సీఎం చంద్రబాబు నాగరికతను జోడిస్తూ కౌంటర్ ఇచ్చారు.

నాంపల్లి కోర్టుకు జగన్.. ప్రత్యక్ష ప్రసారం

నాంపల్లి కోర్టుకు జగన్.. ప్రత్యక్ష ప్రసారం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టుకు రానున్నారు. ప్రణాళిక ప్రకారం బేగంపేట్ ఎయిర్‌పోర్టుతో పాటు కోర్టు దగ్గర హడావుడి చేయడానికి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. పె

Jagan Mohan Reddy: వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్.. వెనక్కి తగ్గిన జగన్

Jagan Mohan Reddy: వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్.. వెనక్కి తగ్గిన జగన్

మాజీ సీఎం జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జగన్ అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో వ్యక్తి గత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న మోమోను జగన్ తరఫు న్యాయవాది వెనిక్కి తీసుకున్నారు.

Panchumarthi Anuradha: వైసీపీ పేటీఎం బ్యాచ్.. మూల్యం చెల్లించుకోక తప్పదు..

Panchumarthi Anuradha: వైసీపీ పేటీఎం బ్యాచ్.. మూల్యం చెల్లించుకోక తప్పదు..

సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై ముఖ్యంగా లోకేశ్, జనసేన అధినేత పవన్‌లపై వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతూ.. విమర్శలు చేశారు. ప్రత్యర్థి పార్టీల నాయకులపై వ్యక్తిగత విమర్శలు సైతం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి