PM Modi Srisailam Visit: శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ
ABN, Publish Date - Oct 16 , 2025 | 03:36 PM
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1/10
శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ
2/10
దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద మోదీకి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికిన వేద పండితులు
3/10
విభూతి, కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి మోదీని ఆహ్వానించిన ఆలయ పండితులు
4/10
శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని
5/10
పూజలో భాగంగా ప్రధాన మంత్రి మోదీకి శేష వస్త్రాలు అందించిన ఆలయ పూజారులు
6/10
మల్లికార్జునస్వామికి పంచామృతాలతో ప్రధాని మోదీ రుద్రాభిషేకం
7/10
భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజల్లో పాల్గొన్న ప్రధాని
8/10
స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన మోదీ
9/10
స్వామి, అమ్మవార్ల చిత్రపటాలను మోదీకి అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
10/10
ప్రధాన మంత్రి మోదీకి ఆశీర్వాదాలను అందించిన ఆలయ అర్చకులు
Updated at - Oct 16 , 2025 | 03:36 PM