PM Modi Srisailam Visit: శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ

ABN, Publish Date - Oct 16 , 2025 | 03:36 PM

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

PM Modi Srisailam Visit: శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ 1/10

శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ

PM Modi Srisailam Visit: శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ 2/10

దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద మోదీకి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికిన వేద పండితులు

PM Modi Srisailam Visit: శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ 3/10

విభూతి, కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి మోదీని ఆహ్వానించిన ఆలయ పండితులు

PM Modi Srisailam Visit: శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ 4/10

శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని

PM Modi Srisailam Visit: శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ 5/10

పూజలో భాగంగా ప్రధాన మంత్రి మోదీకి శేష వస్త్రాలు అందించిన ఆలయ పూజారులు

PM Modi Srisailam Visit: శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ 6/10

మల్లికార్జునస్వామికి పంచామృతాలతో ప్రధాని మోదీ రుద్రాభిషేకం

PM Modi Srisailam Visit: శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ 7/10

భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజల్లో పాల్గొన్న ప్రధాని

PM Modi Srisailam Visit: శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ 8/10

స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన మోదీ

PM Modi Srisailam Visit: శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ 9/10

స్వామి, అమ్మవార్ల చిత్రపటాలను మోదీకి అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌

PM Modi Srisailam Visit: శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ 10/10

ప్రధాన మంత్రి మోదీకి ఆశీర్వాదాలను అందించిన ఆలయ అర్చకులు

Updated at - Oct 16 , 2025 | 03:36 PM