Lokesh Blesses Ram Mohan Naidu Son: కేంద్రమంత్రి కుమారుడిని ముద్దాడిన నారా లోకేష్..!
ABN, Publish Date - Sep 09 , 2025 | 05:15 PM
ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరుగుతున్న సందర్భంగా ఢిల్లీ వెళ్లిన మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు జన్మించిన బాబుకి లోకేష్ ఆశీస్సులు అందజేశారు.
1/5
కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు ఆగస్టు 12వ తేదీన కుమారుడు జన్మించాడు.
2/5
నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరుగుతున్న సందర్భంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.
3/5
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు జన్మించిన బాబుకి తన ఆశీస్సులు అందజేశారు.
4/5
రామ్మోహన్ నాయుడుకి పుట్టిన వారసుడిని ఎత్తుకుని ముద్దాడారు.
5/5
అక్కడే ఉన్న మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి సతీమణి, శ్రావ్య తల్లి అయిన బండారు మాధవీలతని లోకేష్ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు మిహిర అన్వి శివంకృతి అనే కుమార్తె కూడా ఉంది.
Updated at - Sep 09 , 2025 | 05:17 PM