Nara Lokesh: మంగళగిరిలో ఎస్ఎల్ఎన్ పార్క్ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
ABN, Publish Date - Apr 11 , 2025 | 07:51 AM
మంగళగిరిలోని ఎస్ఎల్ఎన్ కాలనీలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి పార్కును మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు. అనంతరం ప్రజలతో నారా లోకేష్ మాట్లాడారు. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
1/12
మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
2/12
మంగళగిరిలోని ఎస్ఎల్ఎన్ కాలనీలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి పార్కు (ఎస్ఎల్ఎన్ పార్క్)ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.
3/12
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.
4/12
మంత్రి నారా లోకేష్కు పసుపు కండువా కప్పుతున్న చిన్నారి
5/12
ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న మంత్రి నారా లోకేష్
6/12
ఎస్ఎల్ఎన్ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా పూజలు చేస్తున్న మంత్రి నారా లోకేష్
7/12
ప్రజల నుంచి వినతులు తీసుకుంుటన్న మంత్రి నారా లోకేష్
8/12
ఎస్ఎల్ఎన్ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్కు అధికారులు అందజేశారు.
9/12
మంత్రి నారా లోకేష్కు ఎన్టీఆర్ చిత్రపటం అందజేస్తున్న స్థానికులు
10/12
కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్
11/12
మంత్రి నారా లోకేష్కు షేక్ హ్యాండ్ ఇస్తున్న యువకులు
12/12
ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న మంత్రి నారా లోకేష్
Updated at - Apr 11 , 2025 | 08:05 AM