ప్రధాని మోదీ పర్యటన.. జనసంద్రంగా మారిన విశాఖ నగరం..
ABN, Publish Date - Jan 08 , 2025 | 06:06 PM
విశాఖ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో భారీ సభా వేదికపై ప్రధాని, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం..
1/7
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీకి తొలిసారి ప్రధాని మోదీ.
2/7
విశాఖ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో భారీ సభా వేదికపై ప్రధాని, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం..
3/7
భారీగా తరలి వచ్చిన ప్రజలు.
4/7
భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.
5/7
ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పెద్దఎత్తున పాల్గొన్న ప్రజలు
6/7
ప్రధాని మోదీ రోడ్డు షో, బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు.
7/7
ఏపీకి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ..
Updated at - Jan 08 , 2025 | 09:12 PM