CM Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ABN, Publish Date - Apr 12 , 2025 | 06:44 AM
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం వడ్లమానులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
1/8
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం వడ్లమానులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పర్యటించారు.
2/8
పాడి రైతు నక్కనబోయిన కోటయ్య ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు. వారి ఆదాయ, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
3/8
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న కూటమి నేతలు
4/8
సీఎం చంద్రబాబు సభకు తరలి వచ్చిన కూటమి నేతలు, ప్రజలు
5/8
కూటమి నేతలతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
6/8
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న అధికారులు
7/8
ప్రజావేదికకు వెళ్లే మార్గంలో బార్బర్ షాపు దగ్గర ఆగి షాపు యజమాని బత్తుల జగన్నాథంతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
8/8
టీడీపీకి వెన్నెముకగా ఉన్న బలహీనవర్గాల రక్షణ, అభ్యున్నతికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు.
Updated at - Apr 12 , 2025 | 07:08 AM